Home Search
గుండె జబ్బులు - search results
If you're not happy with the results, please do another search
గుండె జబ్బులు మగవారిలోనే ఎక్కువ
ఇప్పుడు అందరి లైఫ్ స్టైల్ మారిపోయింది. కరోనా తర్వాత చాలామంది ఆరోగ్యం విషయంలోనూ, ఆహారం విషయంలోనూ శ్రద్ధ చూపించినా ఇప్పుడు మాత్రం పాత లైఫ్ స్టైల్నే ఫాలో అవుతున్నారు. దీనికి తోడు లాంగ్...
రోగాలు కొని తెచ్చుకోవద్దని సూచన
ప్రపంచవ్యాప్తంగా ఉప్పు వాడకం ఎక్కువ అవుతుందంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా ఆందోళన వ్యక్తం చేసింది.అధికంగా ఉప్పు వాడటం వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు, గుండెపోటు వంటివి సంభవించే అవకాశం ఎక్కువగా...
లవంగాలను డైట్లో చేర్చుకోండి..
భారతీయ వంటకాల్లో మసాలా దినుసులు లేనిదే ఆ వంట పూర్తవదు. అందుకే పేద, ధనిక భేదం లేకుండా.. మసాలా దినుసులు మాత్రం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి. అయితే మసాలాలను కేవలం వంటలకు...
వీగన్స్ ఎలాంటి నిబంధనలు పాటించాలి?
ఇప్పుడు ఎక్కడ చూసినా వీగన్స్ పేరు బాగా వినిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా చాలామంది వీగన్స్ గా మారిపోతున్నారు.అంతేకాదు ఈమధ్య వీగన్ డైట్ ను పాటించే వారి సంఖ్య కూడా రోజురోజుకి పెరిగిపోతుంది. సోషల్...
సిస్టమ్ ముందు కూర్చుని గంటల తరబడి పని చేస్తే త్వరగా చనిపోతారా?
సాఫ్ట్ వేర్ వాళ్లు మాత్రమే కాదు.. మీడియా, హార్డ్ వేర్, మెడికల్, కంప్యూటర్ ఆపరేటర్లు, అకౌంట్ సెక్షన్ ఇలా చాలామంది ఇప్పుడు కంప్యూటర్ వాడుతున్నారు. కంప్యూటర్ ముందు కూర్చుని అదే పనిగా గంటల...
రక్తహీనతతో బాధపడేవారిలో కనిపించే లక్షణాలు ఇవే..
ఈ మధ్య తరచూ వినిపిస్తున్న మాట రక్తహీనత. ముఖ్యంగా మహిళలలోనే ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. శరీరంలో ఐరన్ లోపించడంతో పాటు కొన్ని ఇతర కారణాల వల్ల చాలా మందికి రక్తహీనత సమస్య...
8 గంటలు కూర్చుని కాదు.. నిలబడే పని చేస్తామంటోన్న ఉద్యోగులు
కొద్ది రోజులుగా ఉద్యోగుల ఆలోచనలు మారుతున్నాయి. కరోనా తర్వాత ఈ మార్పు ఎక్కువగా కనిపిస్తోంది. కరోనా వల్ల కోలుకోలేని ఆరోగ్యం ఓ వైపు వేధిస్తుండటం.. అప్పటి నుంచి మనుష్యుల జీవనశైలిలోనూ మార్పులు (Changes...
కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కీలక సూచనలు
గత పదిహేను రోజుల నుండి దేశవ్యాప్తంగా, అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా కోవిడ్-19 కేసులు స్వల్పంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. కోవిడ్-19 కేసులు పెరుగుతుండటంతో ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ వైద్య...
ఇండియాలో మందుబిళ్లలు ఇకపై మరింత ఖరీదు.. రేటు పెరిగిన ‘పారసెటమాల్’ సహా 800 రకాల మెడిసిన్స్
ఇండియాలో పారాసెటమాల్, అజిత్రోమైసిన్, ఇతర ముఖ్యమైన ఔషధాల ధరలు ఏప్రిల్ నుండి 10% కంటే ఎక్కువ పెరగనున్నాయి. అలాగే జ్వరం, ఇన్ఫెక్షన్లు, గుండె జబ్బులు, అధిక రక్తపోటు, చర్మవ్యాధులు, రక్తహీనత వంటి అనేక...
19 ప్రభుత్వ ఆసుపత్రుల్లో జూన్ 7న డయాగ్నోసిస్ సెంటర్లు ప్రారంభం: సీఎం కేసీఆర్
రాష్ట్రంలో ఎంపిక చేసిన 19 జిల్లా కేంద్రాలలోని ప్రధాన ప్రభుత్వ దవాఖానాల్లో 19 వైద్య పరీక్ష కేంద్రాలను (డయాగ్నోసిస్ సెంటర్లను) జూన్ 7న ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.
మహబూబ్ నగర్, నిజామాబాద్,...