Home Search
గ్రహాలు - search results
If you're not happy with the results, please do another search
దేవుడి విగ్రహాలు, ఫోటోలు ఏరోజు శుభ్రపరచాలి? – ఆధ్యాత్మిక వక్త డా.అనంత లక్ష్మి
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...
రేపు ఇస్రో ఆధ్వర్యంలో ఎస్ఎస్ఎల్వీ-డీ2 ప్రయోగం.. రోదసిలోకి దూసుకెళ్లనున్న 3 ఉపగ్రహాలు
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది. శుక్రవారం ఉదయం 9.18 గంటలకు ఎస్ఎస్ఎల్వీ-డీ2 రాకెట్ మూడు చిన్న ఉపగ్రహాలతో రోదసిలోకి దూసుకెళ్లనుంది. ఈ సందర్భంగా రేపు సతీష్ ధవన్...
పీఎస్ఎల్వీ సీ54 రాకెట్ను అంతరిక్షంలోకి పంపిన ఇస్రో.. 9 ఉపగ్రహాలు కక్ష్యలోకి ప్రవేశం, ప్రయోగం సక్సెస్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన కీలక ప్రయోగం విజయవంతమైంది. శనివారం తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ సీ54 ఉపగ్రహం అంతరిక్షంలోకి పంపబడింది. దీనికోసం ‘ఇస్రో’ శుక్రవారం ఉదయం 10.26...
ఉచితంగా 1 లక్ష మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేస్తున్న హెఛ్ఎండీఏ
పర్యావరణ సంరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని హెఛ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ కోరారు. ఈ నెల 31న వినాయక చవితి పండుగను పురస్కరించుకుని శుక్రవారం...
సౌర తుఫాను కారణంగా కుప్పకూలిన స్పేస్ ఎక్స్ కి చెందిన 40 ఉపగ్రహాలు
ప్రపంచ కుబేరుడు 'ఎలన్ మస్క్' యొక్క ప్రతిష్టాత్మక వాణిజ్య అంతరిక్ష సంస్థ SpaceX (స్పేస్ ఎక్స్) భారీ నష్టాన్ని చవిచూసింది. ఫిబ్రవరి 3న తాను ప్రయోగించిన 49 ఉపగ్రహాలలో 40 ఉపగ్రహాలు సౌర...
గణేష్ ఉత్సవాలు: హెఛ్ఎండీఏ తరపున నగరంలో 70000 మట్టి గణేష్ విగ్రహాలు పంపిణీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ హెఛ్ఎండీఏ తలపెట్టిన మట్టి గణేష్ విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం బి.ఆర్.కె.ఆర్.భవన్లో ప్రారంభించారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా హెఛ్ఎండీఏ తరపున 70,000 మట్టి...
జీహెఛ్ఎంసీ పరిధిలో లక్ష మట్టి వినాయకుడి విగ్రహాలు పంపిణీ
ఆగస్టు 22 వ తేదీ నుండి ప్రారంభం కానున్న గణేష్ ఉత్సవాల సందర్బంగా ప్రజలు తమ ఇండ్లలో మట్టి విగ్రహాలను ప్రతిష్టించి, పర్యావరణాన్ని పరిరక్షించాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి,...
ఎటు చూసినా వారే!
ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు నందమూరి తారక రామారావు రాజకీయ వారసత్వానికి కేంద్ర బిందువుగా మారాయి. ఆయన మరణించి 28 ఏళ్లు గడుస్తున్నా ఎన్టీఆర్ ఇంకా రాజకీయ రంగాన్ని శాసిస్తూనే ఉన్నారు....
ఎన్నికల నోటిఫికేషన్ రాగానే వారంతా బైబై
వైసీపీ నేతలంతా ఒక్కొక్కరుగా కొద్ది రోజులుగా పార్టీని వీడుతున్నారు. ఇప్పటివరకూ వైసీపీ అధినేత జగన్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో టిక్కెట్ దక్కనివారంతా తిరుగుబాటు బావుటా ఎగరేశారు. అంతేకాదు కొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్...
రాముడి జీవితం ఉట్టిపడేలా 100 విగ్రహాలతో శోభాయాత్ర
అయోధ్య రామమందిరానికి 2020 ఆగస్టులో ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన మూడేళ్ల తర్వాత, అయోధ్యలోని రామ మందిర ప్రతిష్ఠాపన వేడుక తేదీని ట్రస్టీ నిర్వాహకులు జనవరి...