Home Search
చేవెళ్ల పార్లమెంట్ - search results
If you're not happy with the results, please do another search
రాజకీయానికి తెర లేపిన రాజకీయ పార్టీలు
తెలంగాణలో ఎంపీ ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ గురువారం ముగిసిపోవడంతో.. ఏ నియోజకవర్గం నుంచి ఎంత మంది నామినేషన్ దాఖలు చేశారనే అంశంపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ ఎన్నికలలో పెద్ద సంఖ్యలో...
పవర్ ఫుల్ స్ట్రాటజీతో మెజార్టీ ఓట్లపై కన్ను
శాసనసభ ఎన్నికల్లో తమకు ఎదురైన ఓటమి నుంచి కోలుకుని .. పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించడానికి బీఆర్ఎస్ రెడీ అవుతోంది. ఇప్పటి నుంచే దీనికోసం తమ వ్యూహాలకు పదును పెడుతూ ముందుకు...
గజ్వేల్ లో కాంగ్రెస్ దళిత-గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వరుసగా దళిత-గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో, రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని రావిర్యాలలో భారీ దండోరా...
మూడు చింతలపల్లి గ్రామంలో కాంగ్రెస్ 48 గంటల దళిత-గిరిజన ఆత్మగౌరవ దీక్ష
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో వరుసగా దళిత-గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 9న ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో మొదటి సభ భారీగా నిర్వహించగా, ఆగస్టు 18న రంగారెడ్డి...
రావిర్యాలలో కాంగ్రెస్ దళిత-గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ
రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో దళిత-గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలు నిర్వహించాలని తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 9న ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో మొదటి సభ భారీగా నిర్వహించగా, అదే ఉత్సాహంతో...
డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక వేగవంతం చేయండి: మంత్రి కేటిఆర్
జీహెఛ్ఎంసీ అభివృద్ధి పనులపైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ వరుసగా పార్లమెంట్ స్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల పార్లమెంట్...
క్రాస్ ఓటింగ్.. పోల్ టెన్షన్..!
తెలంగాణలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గతం కంటే పోలింగ్ శాతం పెరిగింది. గ్రామీణ ఓటర్లు భారీగా తరలివచ్చారు. గతంతో పోల్చుకుంటే పట్టణ ఓటర్లలోనూ కాస్త చైతన్యం పెరిగింది. ఫలితంగా పోలింగ్ శాతం పెరిగింది....
బీజేపీ అభ్యర్థుల జాబితా వచ్చేది అప్పుడే..
లోక్సభ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో దేశం మొత్తం ఎన్నికల వాతావరణం కనపడుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలపై దృష్టిపెట్టేసాయి. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. అటు ప్రాంతీయ పార్టీలు మెజార్టీ స్థానాలు దక్కించుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి....
మల్కాజిగిరి.. ఆశావహుల కిరికిరి..
అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు, ఓట్ల శాతం పెరగడంతో కాస్త ఉత్సాహంగా ఉన్న కమలం పార్టీ లోక్ సభ ఎన్నికల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని ప్రయత్నాలు చేస్తోంది. అందరి కంటే ముందుగానే పార్లమెంట్...
రేవంత్ రెడ్డి ముందున్న బిగ్ టాస్క్ ఏంటి?
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో.. తెలంగాణ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో..దూకుడు పెంచిన కాంగ్రెస్ .. ఎక్కువ స్థానాలను దక్కించుకోవడానికి వ్యూహాలు రచిస్తోంది.తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి..ప్రతీ విషయంలోనూ...