Home Search
చైనా కంపెనీ - search results
If you're not happy with the results, please do another search
చైనా సెల్ ఫోన్ దిగ్గజ కంపెనీ ‘షియోమీ టెక్నాలజీ’కి చెందిన రూ.5,551 కోట్ల ఆస్తులు సీజ్ చేసిన ఈడీ
భారతీయ విదేశీ మారకద్రవ్య చట్టాన్ని ఉల్లంఘించినందుకు చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం షియోమీ నుంచి రూ.5,551 కోట్ల ఆస్తులు సీజ్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రకటించింది. 1999 ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్...
ఆ కంపెనీ ఇల్లు కొంటే వైఫ్ ఫ్రీ
సేల్స్ పెంచుకునేందుకు ఏ కంపెనీ అయినా డిస్కౌంట్ లు ఇస్తుంది.. ఉచిత బహుమతులు లేదా లక్కీ డ్రా అంటూ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ కంపెనీ ఏకంగా తమ సంస్థలో...
ప్రజాస్వామ్య పాలనలేని చైనాతో భారత్ను పోల్చడం సరికాదు: మోడీ
ఆర్థిక వృద్ధిలో భారత్ను కొందరు చైనాతో పోల్చడాన్ని ప్రధాని నరేంద్ర మోడీ తప్పు పట్టారు. తీవ్రంగా వ్యతిరేకించారు. ఆర్థిక వృద్ధిలో భారత్ను చైనాతో పోల్చడం సరికాదని మోడీ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య దేశమైన భారత్ను...
ఇండియాలో రెండో యాపిల్ రిటైల్ స్టోర్.. ఢిల్లీలో నేడు ప్రారంభించిన కంపెనీ సీఈఓ టిమ్ కుక్
ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ‘యాపిల్’ భారతదేశంలో తన రెండో ఔట్లెట్ (రిటైల్ స్టోర్)ను ఓపెన్ చేసింది. గురువారం ఢిల్లీలోని సెలెక్ట్ సిటీవాక్ మాల్లో ఏర్పాటు చేసిన ఈ స్టోర్ను సంస్థ...
ఇండియాలో మొదటి యాపిల్ రిటైల్ స్టోర్.. ముంబైలో ప్రారంభించిన కంపెనీ సీఈఓ టిమ్ కుక్
ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ‘యాపిల్’ భారతదేశంలో తన మొట్ట మొదటి ఔట్లెట్ (రిటైల్ స్టోర్)ను ఓపెన్ చేసింది. మంగళవారం ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లోని జియో వరల్డ్ డ్రైవ్...
తెలంగాణలో గ్రానైట్ కంపెనీలలో దాడులపై ఈడీ ప్రకటన, పలు కీలక విషయాలు వెల్లడి
తెలంగాణలో గడచిన మూడు రోజులుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా కరీంనగర్లోని పలు పరిశ్రమలపై ఈడీ ఏకకాలంలో ఆపరేషన్ చేపట్టింది. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా పలువురు గ్రానైట్...
భారత్లో ఐఫోన్ల తయారీకి టాటా గ్రూప్ ప్రణాళికలు? ప్రముఖ తైవాన్ కంపెనీ విస్ట్రన్తో చర్చలు!
ప్రముఖ కార్పొరేట్ దిగ్గజం టాటా గ్రూప్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత్లో ఐఫోన్ల తయారీ చేపట్టడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు టాటా గ్రూప్ ఇప్పటికే తైవాన్ కేంద్రంగా పనిచేసే...
భారతదేశపు అతిపెద్ద 5G స్పెక్ట్రమ్ వేలం ప్రారంభం.. బరిలో దిగ్గజ కంపెనీలు
టెలిఫోన్ మరియు ఇంటర్నెట్ డేటా సిగ్నల్స్ ను కలిగి ఉన్న భారతదేశపు అతిపెద్ద స్పెక్ట్రమ్ వేలం మంగళవారం నాడు ప్రారంభం అయింది. దీనిలో భాగంగా 4.3 లక్షల కోట్ల ఖరీదైన 72 గిటాహెట్జ్ల...
జూన్లో జర్మనీ వేదికగా ప్రతిష్టాత్మక ఏషియా బెర్లిన్ సమ్మిట్.. మంత్రి కేటీఆర్కు ఆహ్వానం
తెలంగాణ ఐటీ, పరిశ్రమలు మరియు పురపాలక శాఖల మంత్రి కేటీ రామారావుకు మరో అంతర్జాతీయ ఆహ్వానం అందింది. జర్మనీ వేదికగా నిర్వహించనున్న ప్రతిష్టాత్మక ఏషియా బెర్లిన్ సమ్మిట్లో పాల్గొనాల్సిందిగా ఆయనకు నిర్వాహకులు ఆహ్వానం...
నాపై అనర్హత వేటే కాదు, జైల్లో పెట్టినా సరే మోదీ సర్కార్ పై పోరాటాన్ని కొనసాగిస్తాను – కాంగ్రెస్...
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు తర్వాత తొలిసారిగా ఆయన శనివారం మీడియా ముందుకు వచ్చారు. కాంగ్రెస్ పార్టీతో పాటు పలు ఇతర పార్టీలను కూడా షాక్...