Home Search
చోడవరం - search results
If you're not happy with the results, please do another search
అత్యధికంగా చిత్తూరు జిల్లాలో పోలింగ్
ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు జరుగుతోన్న పోలింగ్లో కొన్ని చోట్ల ఘర్షణ వాతావరణం కొనసాగగా..మొత్తంగా ప్రశాంతంగానే పోలింగ్ కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో చెదురుముదురు సంఘటనలు జరిగినా కూడా...
లోక్సభకు 454, అసెంబ్లీకి 2387 మంది అభ్యర్ధుల పోటీ
ఏపీలో అసెంబ్లీ , లోక్సభ ఎన్నికల పోలింగ్ మే 13న జరుగనుంది. ఏపీలో 25 లోక్సభ స్థానాలకు 454 మంది అభ్యర్ధులు తలపడుతుంటే.. 175 అసెంబ్లీ స్థానాలకు 2,387మంది అభ్యర్ధులు పోటీలో నిలిచారు....
గెలుపుపై ఎవరి ధీమా వారిదే..
ఏపీలో ప్రతీ నియోజకవర్గంలోనూ హోరా హోరీ పోటీ వాతావరణం కనిపిస్తోంది. ముఖ్యంగా అల్లూరి జిల్లాలోని అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో వైసీపీ, బీజేపీ, సీపీఎం అభ్యర్థుల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. వైసీపీ ఎంపీ...
ప్రత్యక్ష రాజకీయాల్లో సీఎం రమేశ్ చక్రం తిప్పేనా?
గల్లీ రాజకీయాల నుంచి ఢిల్లీ రాజకీయాల వరకూ ఎక్కడైనా తన పలుకుబడితో చక్రం తిప్పగల సమర్ధుడు. పార్టీతో సంబంధం లేకుండా ప్రముఖులతో సత్సంబంధాలు ఉన్న వ్యక్తి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆయన సొంతం....
రికార్డ్ బ్రేక్ అవుతుందా? సెంటిమెంటు పనిచేస్తుందా?
ఎన్నికలలో గెలవడం తప్ప ఓడిపోవడం అనే మాట వినని నేతగా గంటా శ్రీనివాసరావు పేరు తెచ్చుకున్నారు. పవర్ పాలిటిక్స్ కు ఎక్కువగా ఆసక్తి చూపించే గంటా..1999 నుంచి ఇప్పటివరకు వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ...
తొలిసారి అంచనాలు తలక్రిందులు
25 ఏళ్లుగా టీడీపీ సీనియర్ నేత మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు ఏ పార్టీలో ఉన్నా కూడా ఆయన ఆడింది ఆట.. పాడింది పాటగా ఉంటూ వచ్చింది. నిజానికి తెలుగుదేశంపార్టీ తోనే గంటా రాజకీయం...
వైసీపీ గెలుపు గుర్రాలు వీరే..
ఏపీలో ఎన్నికల దగ్గరపడుతున్నవేళ వైసీపీ స్పీడ్ పెంచేసింది. అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఏపీలో మొత్తం 25 లోక్ సభ స్థానాలు ఉండగా.. అందులో 24 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది....
మరో 34 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ
ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ తెలుగు దేశం పార్టీ స్పీడ్ పెంచేసింది. ఈసారి గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్న టీడీపీ.. అభ్యర్థుల విషయంలో ఆచితూచి అడుగులేస్తోంది. వైసీపీ అభ్యర్థులకు ధీటుగా అభ్యర్థులను ఎంపిక చేస్తోంది....
తొలి జాబితాతో తారుమారయిన నేతల ఆశలు
టీడీపీ, జనసేన కూటమి తొలి ఉమ్మడి జాబితా రిలీజయిన తర్వాత రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి. జనసేన పోటీ చేయబోయే మూడు లోక్ సభ స్థానాల్లో అనకాపల్లి నియోజకవర్గం కూడా ఉందనే వార్తలు...
ఆ స్థానం నుంచి గంటా శ్రీనివాసరావు పోటీ..
ఓటమి ఎరుగని నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు గంటా శ్రీనివాసరావు. ఉమ్మడి విశాఖ జిల్లాపై ఆయనకు మంచి పట్టు ఉంది. గత ఎన్నికల్లో విశాఖ ఉత్తరం నుంచి టీడీపీ తరుపున పోటీ చేసి గంటా...