Home Search
జగన్మోహన్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్కు వాసిరెడ్డి పద్మ రిజైన్
ఎన్నికలు సమీపిస్తుండటంతో..రాజకీయాల్లో ఎప్పుడూ లేనంత క్యూరియాసిటితో గమనిస్తున్నారు ఏపీ వాసులు. ఎక్కడ ఏ రాజకీయ పరిణామం జరిగినా ఆసక్తిగా గమనిస్తున్నారు. పార్టీలో అసంతృప్తులతో రాత్రికి రాత్రే కొనసాగుతున్న వలసలు సొంత పార్టీ నేతలకే...
ఏపీలో పెగాసస్ స్పైవేర్పై విచారణ చేపట్టిన భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలోని హౌస్ కమిటీ
ఆంధ్రప్రదేశ్ లో పెగాసస్ వ్యవహారం మళ్ళీ తెరపైకి వచ్చింది. గత కొన్ని నెలల క్రితం అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో పెగాసస్ స్పైవేర్ను ఉపయోగించినట్లుగా వార్తలు, ఆరోపణలు వినిపించాయి. ఈ స్పైవేర్ ద్వారా...
కడప రాజకీయం.. రసకందాయం
ఏపీ రాజకీయాలు.. ప్రధానంగా కడపలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన తర్వాత నుంచీ సీరియల్ థ్రిల్లగా నడుస్తున్న రాజకీయాలు.. త్వరలో జరగబోయే ఎంపీ ఎన్నికల్లో మరింత...
వలంటీర్లకు వల..! విపక్షాలు విలవిల..!!
రాబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం అన్ని పార్టీలకూ జీవన్మరణ సమస్యగా మారింది. భారీ డైలాగులతో, భయంకరమైన సవాళ్లతో తెలుగుదేశం - జనసేన పార్టీ నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం...
ఆ పోస్టులతో వైసీపీకి చిక్కులు..!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా టీడీపీ, జనసేన, కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతీ అవకాశాన్నీ వినియోగించుకునే పనిలో పడ్డాయి. అదిలాఉండగా.. ఇటీవలి కాలంలో కాంగ్రెస్...
ఎన్నికల వరకు బాబు జైలులోనేనా!
స్కిల్ స్కాం కేసులో అరెస్టు అయిన తెలుగుదేశం అధినాయకుడు చంద్రబాబునాయుడు తాత్కాలిక బెయిలుపై ప్రస్తుతం బయటే ఉన్నారు. ఆరోగ్యానికి సంబంధించిన పరీక్షలు చేయించుకుంటున్నారు. తాజాగా కంటికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ప్రాణం బాగోక చంద్రబాబు...
ఉత్తరాంధ్రలో సీఎం జగన్ పర్యటన.. విశాఖపట్నం, అనకాపల్లిలో 1.23 ఇళ్ల పట్టాల పంపిణీ
ఈరోజు ఉత్తరాంధ్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. విశాఖపట్నం మరియు అనకాపల్లి జిల్లాల పరిధిలో దాదాపు 1.23 ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్హులైన లబ్ధిదారులకు ఇంటి స్థలాల పట్టాలను...
ఆంధ్రాలో ‘ఉర్దూ’ను రెండవ భాషగా గుర్తిస్తూ చట్టసవరణ.. ఆమోదం తెలిపిన ఏపీ కేబినెట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'ఉర్దూ' భాషను రెండవ భాషగా గుర్తిస్తూ చట్టసవరణ చేశారు. దీనికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికోసం ఏపీ అధికార భాషా చట్టం 1966కు ముఖ్య సవరణ చేశారు. ఈరోజు...
రేపు పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వెళ్ళనున్న కేంద్రమంత్రి షెకావత్, సీఎం జగన్
కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రెండు రోజుల పర్యటన కోసం నేడు ఆంధ్రప్రదేశ్ రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈరోజు రాత్రికి తాడేపల్లిలోని సీఎం వైఎస్ జగన్మోహన్...
‘ఎన్టీఆర్’ పేరుతో కొత్త జిల్లా ఏర్పాటును స్వాగతిస్తున్నా.. డైరెక్టర్ వైవిఎస్ చౌదరి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘ఎన్టీఆర్’ పేరుతో కొత్త జిల్లా ఏర్పాటుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని దర్శకనిర్మాత వై.విఎస్ చౌదరి అన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘మహానుభావులు తమ...