Home Search
జగన్మోహన్ రెడ్డి వైసీపీ - search results
If you're not happy with the results, please do another search
వ్యూహాలకు పదునుపెడుతున్న వైసీపీ అధినేత
కూటమి వైపే ఏపీ గాలి వీస్తోందన్న ప్రచారం, వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ లాంటి వ్యక్తుల పరిశీలన, సర్వే ఫలితాల నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పంథా మార్చుతున్నారు. ప్రజలతో ముఖాముఖి, వర్గాలవారీగా ఆత్మీయ సమావేశాలు,...
షర్మిల వ్యాఖ్యలపై డోస్ పెంచుతున్న వైసీపీ!!
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వేడి పెరుగుతోంది. కుటుంబం, బంధుత్వం.. ఇవేమీ చూడకుండా అధికార, ప్రతిపక్షపార్టీలు మాటల తూటాలు పేల్చుతున్నాయి. ప్రత్యర్థి గెలవకుండా చేయడమే లక్ష్యంగా ప్రచారానికి పదును పెడుతున్నాయి. ప్రధానంగా వైసీపీ, కాంగ్రెస్ రాజకీయాలు...
జనసేన పార్టీ నుంచి వైసీపీకి జంప్
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తోన్న సమయంలో అన్ని పార్టీలకు అసంతృప్తి సెగలు గట్టిగానే తాకుతున్నాయి. తాజాగా అలా జనసేన పార్టీకి సీనియర్ నేత షాక్ తగిలింది. కొద్ది రోజులుగా డాక్టర్ బి.ఆర్...
వైసీపీ గెలుపు గుర్రాలు వీరే..
ఏపీలో ఎన్నికల దగ్గరపడుతున్నవేళ వైసీపీ స్పీడ్ పెంచేసింది. అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఏపీలో మొత్తం 25 లోక్ సభ స్థానాలు ఉండగా.. అందులో 24 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది....
ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్కు వాసిరెడ్డి పద్మ రిజైన్
ఎన్నికలు సమీపిస్తుండటంతో..రాజకీయాల్లో ఎప్పుడూ లేనంత క్యూరియాసిటితో గమనిస్తున్నారు ఏపీ వాసులు. ఎక్కడ ఏ రాజకీయ పరిణామం జరిగినా ఆసక్తిగా గమనిస్తున్నారు. పార్టీలో అసంతృప్తులతో రాత్రికి రాత్రే కొనసాగుతున్న వలసలు సొంత పార్టీ నేతలకే...
వేమిరెడ్డిని విజయసాయిరెడ్డి ఢీ కొట్టగలరా?
2019 అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరులో క్లీన్ స్వీప్ చేసింది వైసీపీ. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. అన్ని సీట్లు వైసీపీ గెలుచుకుంది. విజయ దుందుభీ మోగించింది. కానీ...
అన్ని వర్గాలను ఆకట్టుకునేలా వైసీపీ మేనిఫెస్టో రెడీ.. విడుదల అప్పుడే..
ఎన్నికలొస్తే చాలు ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు హామీలు గుప్పిస్తుంటాయి. వాటిని ఎంత వరకు అమలు చేయగలం అనే అంశాన్ని కూడా పట్టించుకోకుండా ఉచితాలు ప్రకటిస్తుంటాయి. త్వరలో ఏపీలో ఎన్నికలు జరగబోతుండగా.. ప్రధాన...
టీడీపీలోకి శ్రీకృష్ణదేవరాయలు, వేమిరెడ్డి.. ముహూర్తం ఫిక్స్
ఏపీలో రాజకీయాలు గరంగరంగా మారుతున్నాయి. ఎన్నికలు ముంచుకొస్తున్నవేళ ప్రధాన పార్టీలన్నీ వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నాయి. ఆచితూచి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాయి. ఇదే సమయంలో అసంతృప్తులు ప్రధాన పార్టీలకు తలనొప్పిగా మారారు. టికెట్ దక్కకపోవడంతో.. వేరొక...
కర్నూల్ వైసీపీ ఎంపీ అభ్యర్థి ఎవరంటే..?
ఎన్నికలవేళ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు. నియోజకవర్గంలో ప్రస్తుత పరిణామాలు, సామాజిక సమీకరణాలు, అభ్యర్థుల బలం.. బలగం వంటి అన్ని అంశాలను పరిగణలోకి...
వైసీపీకి ఒంగోలు ఎంపీ మాగుంట రాజీనామా
ఏపీలో రాజకీయ నాయకులు కాక రేపుతున్నారు. చొక్కా మార్చినంత సింపుల్గా పార్టీ మారుతూ రచ్చ చేస్తున్నారు. టికెట్ దక్కలేదని.. కోరుకున్న చోట టికెట్ ఇవ్వలేదని సొంత పార్టీలకే పంగనామాలు పెడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు,...