Home Search
జరిగిన - search results
If you're not happy with the results, please do another search
కాకినాడ జిల్లా జి.రాగంపేటలో జరిగిన ప్రమాదంలో కార్మికుల దుర్మరణం విచారకరం: పవన్ కళ్యాణ్
కాకినాడ జిల్లాలోని పెద్దాపురం నియోజకవర్గంలోని జి.రాగంపేటలో గల అంబటి సుబ్బన్న అండ్ కో ఆయిల్స్ పరిశ్రమలో చోటుచేసుకున్న ప్రమాదంలో ఏడుగురు కార్మికులు దుర్మరణం పాలవ్వడం విచారకరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు....
గుంటూరులో జరిగిన తొక్కిసలాట ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా
గుంటూరులో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పలువురు మరణించడం తనను కలచివేసిందని సీఎం అన్నారు. గాయపడ్డవారికి మెరుగైన...
ప్రధాని మోదీతో జరిగిన సమావేశాన్ని గౌరవిస్తాం, పుకార్లకు సమాధానం చెప్పక్కర్లేదు: నాదెండ్ల మనోహర్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన సమావేశంపై వస్తున్న ఊహాగానాలపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టత ఇచ్చారు. "ప్రధాని...
నాపై దాడి జరిగితే, యావత్ తెలంగాణపై దాడి జరిగినట్లుగానే భావిస్తాం – బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్
తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం తనను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం ఆయన బీజేపీ...
కామన్ వెల్త్ గేమ్స్-2022 : ఆస్ట్రేలియా జరిగిన తోలి మ్యాచ్లో భారత్ మహిళల జట్టు ఓటమి
కామన్ వెల్త్ గేమ్స్-2022లో మళ్ళీ క్రికెట్ ను చేర్చిన విషయం తెలిసిందే. అయితే ఈసారి కేవలం మహిళల క్రికెట్ టోర్నమెంట్ మాత్రమే నిర్వహిస్తున్నారు. ఈ మ్యాచ్ లు టీ20 ఫార్మాట్లో జరుగుతాయి. ఈ...
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటన దురదృష్టకరం, జరిగిన పరిణామాలు ఆవేదన కలిగించాయి – జనసేన అధినేత పవన్ కళ్యాణ్
దేశవ్యాప్త 'అగ్నిపథ్' ఆందోళనలలో భాగంగా శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకున్న పరిణామాలు దురదృష్టకరమని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా విచారం వ్యక్తంచేశారు....
టోక్యోలో జరిగిన క్వాడ్ లీడర్స్ సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ.. కీలక నిర్ణయాలు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం జపాన్ రాజధాని టోక్యోలో క్వాడ్ నాయకుల సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా క్వాడ్ యొక్క పరస్పర సహకారం ఉచిత, బహిరంగ మరియు సమ్మిళిత ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని...
ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తీరుపై.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి కాంగ్రెస్ వైఖరిపై మండిపడ్డారు. నిన్న లోక్సభలో ఆ పార్టీ తీరును ఎండగట్టిన ప్రధాని మోదీ.. ఈరోజు రాజ్యసభలో మరోసారి కాంగ్రెస్ విధానాలను ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్...
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగిన “ముక్కోటి వృక్షార్చన”
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా శనివారం నాడు తెలంగాణ రాష్ట్రంలో “ముక్కోటి వృక్షార్చన” కార్యక్రమం ఘనంగా జరిగింది. టీఆర్ఎస్ నేత, రాజ్యసభ...
గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణకు చెందిన వీడియో విడుదల చేసిన చైనా
గత ఏడాది జూన్ లో భారత్-చైనా సరిహద్దుల్లో ఇరుదేశాల సైనిక బలగాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. లద్దాఖ్లోని గాల్వాన్ లోయ వద్ద చోటుచేసుకున్న ఈ ఘర్షణలో 20 మంది...