Home Search
జేఎన్టీయూ - search results
If you're not happy with the results, please do another search
జేఎన్టీయూహెచ్ బీటెక్ ఫైనలియర్ విద్యార్థులకు 15 గ్రేస్ మార్కులు అందిస్తాం – వీసీ కట్టా నరసింహారెడ్డి
జేఎన్టీయూ హైదరాబాద్లో 2018-19 విద్యాసంవత్సరానికి గాను ఇంజినీరింగ్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు గుడ్ న్యూస్. ప్రస్తుతం ఫైనలియర్ చదువుతున్న ఈ విద్యార్థులకు పరీక్షలలో గ్రేస్ మార్కులు అందించనున్నారు యూనివర్సిటీ అధికారులు. ఈ మేరకు...
జేఎన్టీయూహెచ్: యూజీ, పీజీ పరీక్షలు వాయిదా
జూన్ 20 వ తేదీ నుంచి బీటెక్, బీఫార్మసీ చివరి సెమిస్టర్ పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ ప్రకటించి, పరీక్షల నిర్వహణకు సంబంధించి జేఎన్టీయూ-హైదరాబాద్ ఇటీవలే పలు కీలక మార్గదర్శకాలను జారీ చేసిన సంగతి...
జేఎన్టీయూహెచ్: జూన్ 20 నుంచి బీటెక్ ఫైనల్ ఇయర్ పరీక్షలు
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో 2019–20 విద్యా సంవత్సరంలో జరగాల్సిన ఇంజినీరింగ్, డిగ్రీ సహా పలు పరీక్షలు, వృత్తి విద్యా, సాంకేతిక విద్యకు సంబంధించి పలు...
రేపే టీఎస్ ఎంసెట్ ఫలితాలు.. విడుదల చేయనున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి
లక్షలాదిగా విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలంగాణ ఎంసెట్-2023 ప్రవేశ పరీక్ష ఫలితాలు రేపు (గురువారం, మే 25, 2023) విడుదల కానున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి...
రాజన్న సిరిసిల్ల జిల్లాలో వ్యవసాయ కళాశాలను ప్రారంభించిన మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి
ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల సమీపంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ కళాశాల నూతన భవన సముదాయాలను మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి ప్రారంభించారు....
ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కలిసిన మూడు యూనివర్సిటీల వైస్ చాన్స్లర్లు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని బుదవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో మూడు యూనివర్సిటీల వైస్ చాన్స్లర్లు (వీసీ) కలిశారు. ఏపీలో మూడు యూనివర్శిటీలకు కొత్త వైస్ చాన్స్లర్లు నియమిస్తూ...
తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. టీఏఎఫ్ఆర్సీ కమిటీ చైర్మన్గా జస్టిస్ గోపాల్రెడ్డి నియామకం
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) చైర్మన్గా జస్టిస్ గోపాల్రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సోమవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది....
ఖమ్మం జిల్లాకు సీఎం కేసీఆర్ భారీ వరాలు, ప్రతి పంచాయతీకి రూ.10 లక్షలు, మేజర్ గ్రామ పంచాయతీలకు రూ.10...
ఖమ్మంలో జరిగిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) భారీ బహిరంగ సభలో తెలంగాణ రాష్ట్ర సీఎం కె.చంద్రశేఖర్ రావు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ సీఎం...
ఈఏపీసెట్ నిర్వహణ బాధ్యతలు జేఎన్టీయూ అనంతపురంకు అప్పగింత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ సాంకేతిక, వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షల నిర్వహణకు సంబంధించి పలు యూనివర్సిటీలకు బాధ్యతలు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ ఉన్నత విద్యామండలి...
ఏపీ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన అక్టోబర్ 28, గురువారం నాడు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు....