Home Search
జోగి రమేష్ - search results
If you're not happy with the results, please do another search
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి జోగి రమేష్. మంగళవారం ఆయన తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నరసాపురంలో సీఎం...
ఏపీలో తుఫాన్ కారణంగా నష్టపోయిన ఉద్యాన పంటలకు ప్రభుత్వ సాయానికి హామీ ఇచ్చిన మంత్రి జోగి రమేష్
కృష్ణా జిల్లాలో ఇటీవలి అసాని తుఫాన్ ప్రభావంతో తోట్ల వల్లూరు మండలంలో నష్టపోయిన ఉద్యానవన పంటలను మంత్రి జోగి రమేష్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి అక్కడి రైతులనుద్దేశించి మాట్లాడుతూ.. వర్షాల...
ఏపీ గృహనిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జోగి రమేష్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త కేబినెట్ ఏర్పాటు అనంతరం మంత్రులు వరుసగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. కొత్త కేబినెట్ లో పెడన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ కు గృహ నిర్మాణ శాఖ శాఖను కేటాయించిన...
ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం.. బీఏసీ సభ్యులుగా మంత్రులు పెద్దిరెడ్డి, జోగి రమేశ్ నియామకం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు ముందు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఇటీవల మంత్రిగా ప్రమోషన్ అందుకున్న జోగి రమేష్లను శాసనసభ బిజినెస్...
ఇప్పుడు జగన్ అనే నేను
ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందే..ఏపీ రాజకీయాలు హీట్ పెంచుతున్నాయి..ఓవైపు సిద్ధం పేరుతో అధికార వైసీపీ పార్టీ భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రచారంలో దూకుడు చూపిస్తుండగా..మరోవైపు టీడీపీ,జనసేన పార్టీలు ఉమ్మడిగా సభలు నిర్వహిస్తూ.....
ఆ కీలక నేతలే చంద్రబాబు టార్గెట్
రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. మొన్నటి వరకూ అవతలి పార్టీలో ఉంటూ నానా రగడ చేసిన వాళ్లు ఈ రోజు అదే పార్టీకి వచ్చి నేతలను పొగుడుతున్న సీన్లు చాలానే...
దేవినేని చందుకే టీడీపీ పెనమలూరు టికెట్..
ఉమ్మడి కృష్ణాజిల్లాలో అత్యంత కీలకమైన నియోజకవర్గం.. విజయవాడకు అతి సమీపంలోవున్న స్థానం పెనమలూరు. గత ఎన్నికల్లో ఈ స్థానాన్ని వైసీపీ గెలుచుకుంది. ఈసారి కూడా పెనమలూరును దక్కించుకోవాలని వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. మంత్రి...
పెనమలూరు టీడీపీ టికెట్ దక్కేదెవరికి?
ఎన్నికలు ముంచుకొస్తున్నకొద్దీ ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇటు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్లు స్పీడ్ పెంచేశారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే...
ఇకపై అమరావతి అందరిదీ.. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీతో సామాజిక అమరావతి కానుంది – సీఎం జగన్
ఇకపై అమరావతి అందరిదీ అని, పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీతో సామాజిక అమరావతిగా అవుతుందని పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు ఆయన ఈరోజు అమరావతి రాజధాని ప్రాంతంలోని...
సూపర్స్టార్ రజనీకాంత్పై వైఎస్సార్సీపీ నేతల విమర్శలు.. మండిపడ్డ టీడీపీ అధినేత చంద్రబాబు
సూపర్స్టార్ రజనీకాంత్పై వైఎస్సార్సీపీ నేతలు చేస్తున్న విమర్శలపై తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) శతజయంతి ఉత్సవాలు విజయవాడలోని పోరంకిలో...