Home Search
తెలంగాణ సరిహద్దుల్లో - search results
If you're not happy with the results, please do another search
దేశ సరిహద్దుల్లో చైనా కవ్వింపులకు మన జవాన్లు ధీటుగా బదులిచ్చారు – గవర్నర్ తమిళిసై
భారతదేశ సరిహద్దుల్లో చైనా కవ్వింపులకు మన జవాన్లు ధీటుగా బదులిచ్చారని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. గురువారం ఆమె సికింద్రాబాద్లో మిలటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్...
తెలంగాణలో నేటితో ముగియనున్న రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’, సాయంత్రం భారీ బహిరంగ సభ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర' సోమవారం కామారెడ్డి జిల్లాలో కొనసాగుతోంది. ఈ ఉదయం బిచ్కుంద మండలం పత్లా పూర్ వద్ద యాత్ర ప్రారంభమైంది. మరోవైపు నేటితో...
శ్రీలంక, ఇండో-నేపాల్ సరిహద్దుల్లో క్యాసినో నిర్వహణ.. హైదరాబాద్ వాసులపై ఈడీ దాడులు
తెలంగాణలో బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు కలకలం సృష్టించాయి. నగరంలోని మొత్తం ఎనిమిది ప్రాంతాలలో ఈడీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. క్యాసినో నిర్వాహకులుగా భావిస్తున్న చికోటి ప్రవీణ్ కుమార్, మాధవ...
సరిహద్దుల్లో అంబులెన్స్ల నిలిపివేత ఆదేశాలపై హైకోర్టు స్టే
తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్ లను పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు ఇతర రాష్ట్రాల నుంచి కరోనా చికిత్స కోసం...
తెలంగాణలో లాక్డౌన్ మార్గదర్శకాలు విడుదల, అనుమతి ఉన్నది వీటికే…
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో మే 12, బుధవారం ఉదయం 10 గంటల నుంచి పది రోజుల పాటు లాక్డౌన్ అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు...
తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ కు ఎంపికైన 60 మందికి నియామక పత్రాలు అందజేత
తెలంగాణ రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ఆబ్కారీ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో...
ఆ ప్రాజెక్టులు ఆపకుంటే, తెలంగాణలో కూడా అలంపూర్-పెద్ద మరూర్ వద్ద బ్యారేజీ నిర్మిస్తాం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గతంలోలాగా తన పద్ధతిని మార్చుకోకుండా కృష్ణానదిపై పోతిరెడ్డిపాడు తదితర అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలను ఆపకుంటే, తెలంగాణ ప్రభుత్వం కూడా అలంపూర్-పెద్ద మరూర్ వద్ద బ్యారేజీ నిర్మించి తీరుతుందని, తద్వారా రోజుకు...
భారత్-చైనా సరిహద్దుల్లో ఘర్షణ, అమరులైన ముగ్గురు జవాన్లు
భారత్-చైనా సరిహద్దుల్లో ఇరుదేశాల సైనికుల మధ్య జూన్ 15, సోమవారం రాత్రి తీవ్ర ఘర్షణ జరిగింది. ఇరుదేశాలు బలగాలను ఉపసంహరించుకుంటున్న తరుణంలో లద్దాఖ్లోని గాల్వన్ లోయ వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఆర్మీ...
తెలంగాణకు 42,842 మంది రాక, కరోనా కట్టడికి అన్ని చర్యలు – మంత్రి ఈటల
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తి అడ్డుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. భారత ప్రభుత్వం లాక్డౌన్ సడలింపు ఇచ్చిన నేపధ్యంలో...
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఆ రెండు రాష్ట్రాలకు ప్రజలు వెళ్లకుండా నిషేధం
తెలంగాణ రాష్ట్రంలో గత వారం రోజులనుంచి కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. కరోనా నియంత్రణ కోసం లాక్డౌన్ ను పూర్తీ స్థాయిలో అమలు చేయడంతో పాటుగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం...