Home Search
దౌత్యవేత్తలు - search results
If you're not happy with the results, please do another search
వీసాలు కావాలా? కానీ ఒక్క కండీషన్ అంటోన్న భారత్
భారతదేశం, కెనడా దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొనడంతో.. కొద్ది రోజుల క్రితం కెనడియన్లకు వీసా సేవల్ని ఇండియా తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే తాజాగే ఇదే అంశంపై కేంద్ర విదేశాంగ మంత్రి జై...
మీకు తెలుసా ఇండియన్స్ కనిపించని దేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో?
ప్రపంచం మొత్తం మీద ఎక్కడ చూసినా భారతీయులు కనిపిస్తూనే ఉంటారు. అందుకే ఇండియా నుంచి వెళ్లేవాళ్లంతా అక్కడ స్థిరపడిన వారినే తమ కుటుంబసభ్యులుగా భావిస్తూ.. పండుగలకు, ఫంక్షన్లకు తమ వాళ్లను మిస్ అయ్యామన్న...
భారత్లో అఫ్గాన్ ఎంబసీని మూసివేత
ఇండియాలో తమ దౌత్య కార్యకలాపాలను ఇకపై మూసివేస్తున్నట్లు అఫ్గనిస్థాన్ ఎంబసీ పేరుతో.. కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన ఓ సందేశం నయా చర్చకు దారి తీస్తోంది.
రాబోయే రెండు రోజుల్లో తమ ఎంబసీని మూసివేయాలని నిర్ణయించినట్లు...
బిచ్చగాళ్లు,జేబు దొంగలను పంపించొద్దని వార్నింగ్
ఎప్పటికపుడు తనదైన మార్కుతో గుర్తింపు తెచ్చుకోవడం పాకిస్తాన్కు అలవాటే. భారత్కు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తుందని తెలిసిన విషయమే. అలాగే చైనాకు గాడిదలను ఎగుమతి చేస్తుంటుంది. తాజాగా పాకిస్తాన్ ఎగుమతుల జాబితాలోకి కొత్తగా...
రాజకీయం కంటే రాష్ట్రం మిన్న, గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సందర్భంగా ప్రభుత్వానికి జనసేన శుభాకాంక్షలు
విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) ఇంజినీరింగ్ కళాశాల మైదానం వేదికగా మార్చి 3, 4 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (ఏపీజీఐఎస్)ను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ...
8 ఏళ్లలో తెలంగాణలో అద్భుతమైన ప్రగతి, డిప్లమాటిక్ ఔట్రిచ్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం ఉదయం హైదరాబాద్ లోని టీ హబ్ లో జరిగిన "డిప్లమాటిక్ ఔట్రిచ్" కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో దాదాపు 50...
ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం పలికిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 9, శుక్రవారం నాడు విజయవాడలో జరుగుతున్న పెట్టుబడుల అవగాహనా సదస్సులో ఉపన్యాసం చేసారు. విదేశాంగ శాఖ సహకారంతో విదేశీ రాయబారులతో నిర్వహించిన ఈ...