Home Search
నందిగామ - search results
If you're not happy with the results, please do another search
వైసీపీ గెలుపు గుర్రాలు వీరే..
ఏపీలో ఎన్నికల దగ్గరపడుతున్నవేళ వైసీపీ స్పీడ్ పెంచేసింది. అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఏపీలో మొత్తం 25 లోక్ సభ స్థానాలు ఉండగా.. అందులో 24 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది....
దేవినేని ఉమకు చుక్కెదురు..!
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే పరమావధిగా పావులు కదుపుతున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అందుకోసం ఎటువంటి నిర్ణయం తీసుకోవడానికైనా వెనుకాడడం లేదని తెలుస్తోంది. జగన్ మరోసారి ముఖ్యమంత్రి అయితే పార్టీపరంగాను, వ్యక్తిగతంగాను...
టీడీపీ-జనసేన అభ్యర్థుల జాబితా ఇదే..
పొత్తుపెట్టుకొని ఎన్నికలకు వెళ్తోన్న తెలుగు దేశం-జనసేన పార్టీలు దూకుడు పెంచేశాయి. తమ గెలుపు గుర్రాలను రంగంలోకి దించేశాయి. జనసేన ఈసారి 24 అసెంబ్లీ.. మూడు పార్లమెంట్ స్థానాల్లో బరిలోకి దిగుతోంది. మిగిలిన స్థానాల్లో...
అభ్యర్థుల ప్రకటన పూర్తవక ముందే పోటా పోటీ
ఎన్టీఆర్ జిల్లాలో ఎన్నికల హీట్ రోజు రోజుకూ పెరిగిపోతూ ఉంది. విజయవాడ పార్లమెంట్ పరిధిలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య నువ్వానేనా అన్నట్లుగా పోటీ నెలకొంది. బెజవాడ పార్లమెంట్ కోసం కేశినేని...
మైలవరం టీడీపీ టికెట్ దక్కేదెవరికి?
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పోటాపోటీగా ప్రధాన పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాయి. ఈక్రమంలో కొద్దరు సీనియర్లను కూడా పక్కకు పెట్టేందుకు పార్టీలు వెనుకాడడం లేదు. ఈక్రమంలో టీడీపీ సీనియర్...
ఉమ్మడి కృష్ణా జిల్లాలో అభ్యర్థులు ఫిక్స్
ఉమ్మడి కృష్ణా జిల్లాలో పోటీచేయడానికి టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థులను దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 10 స్థానాలకు గాను అభ్యర్థులను బరిలో దింపడానికి టీడీపీ, జనసేన రెడీ అవుతున్నాయి. మచిలీపట్నం నియోజకవర్గం...
అయోమయంలో వసంత పొలిటికల్ కెరీర్
మైలవరం రాజకీయాలు రోజుకో విధంగా ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఇటీవల జగన్ తీరుపై అసంతృప్తితో వైసీపీ నుంచి బయటకు వచ్చిన వసంత కృష్ణ ప్రసాద్ రూట్ ఎటు అంటూ ఏపీ వ్యాప్తంగా కొత్త...
ఆ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అధికం
కేవలం వంటింటికే పరిమితంకాకుండా.. అన్ని రంగాల్లో భాగస్వామ్యులవుతున్నారు మహిళలు. నవ సమాజ నిర్మాణం కోసం కృషి చేస్తున్నారు. త్వరలో ఏపీలో ఎన్నికలు జరగనుండగా.. అక్కడ మహిళలే అత్యంత కీలకంగా మారబోతున్నారు. ఎందుకంటే 150కి...
అంబటి రాంబాబుపై భగ్గుమంటోన్న అసమ్మతి నేతలు
సంక్రాంతి పండుగ వేళ సంబరాల రాంబాబుగా మారారు మంత్రి అంబటి రాంబాబు. తన నియోజకవర్గమైన సత్తెనపల్లిలో పెద్ద ఎత్తున సంక్రాంతి సంబురాలు నిర్వహించారు. ఈక్రమంలో భోగి మంటలు వెలిగించి రాంబాబు చిందులేశారు. తన...
జిల్లాల వారిగా కేండిడేట్స్ లిస్ట్
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పొలిటికల్ హీట్ పెరిగిపోతుంది. ఇప్పటికే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఏ పార్టీ గట్టి పోటీ ఇస్తుందోనని చర్చలు షురూ అయిపోయారు. ఓ వైపు...