Home Search
నావిగేషన్ - search results
If you're not happy with the results, please do another search
గూగుల్ మ్యాప్స్ కేవలం నావిగేషన్ కోసమే కాదు
ఒకప్పుడు ఏదైనా ఊరు వెళ్లాలన్నా, కొత్త ప్రాంతాలకు వెళ్లాలన్నా బాగా తెలిసిన వారి సహాయమో.. లేదా ఆ ఊరిలో ఎవరో ఒకరిని అడిగో ఆ ప్రాంతాలకు చేరుకునేవారు. కానీ ఇప్పుడు రోజులు మారాయి....
టామ్ టామ్ నివేదికలో ఢిల్లీది ఎన్నో ప్లేస్?
ఆమ్స్టర్డామ్కు చెందిన లొకేషన్ టెక్నాలజీ స్పెషలిస్ట్.. టామ్టామ్ 2023 రిపోర్టును విడుదల చేసింది.దీని ప్రకారం ప్రపంచంలోనే ఆరో మోస్ట్ క్రౌడెడ్ సిటీగా బెంగళూరు నిలిచింది. టామ్టామ్ రిపోర్టు ప్రకారం..ప్రపంచంలోనే అత్యంత రద్దీ ఉన్న...
లైవ్ వ్యూ వాకింగ్, రైళ్ల ట్రాకింగ్తో నయా లుక్
స్మార్ట్ ఫోన్, కావాల్సిన డేటా ఉంటే చాలు తెలియని చోటుకు కూడా గూగుల్ మ్యాప్స్ సాయంతో ఎంచక్కా వెళ్లిపోవచ్చు. కాకపోతే కొన్నిసార్లు మ్యాప్స్పై విమర్శలు రావడంతో దానిని సరిదిద్దుకుంటూనే లేటెస్ట్ అప్ డేట్స్ను...
మీ పాత ఫోన్ని పడేస్తున్నారా? దానిని ఇలా ఉపయోగించుకోవచ్చు..
ఇప్పుడు ఎక్కడ చూసినా స్మార్ట్ పోన్లతోనే కనిపిస్తున్నారు. అయితే మార్కెట్లోకి కొత్త మోడల్ వచ్చిందనో.. కావాల్సిన ఫీచర్లు లేవనో తమ పాత మొబైల్ను పక్కన పడేసి కొత్త ఫోన్ కొనుక్కుంటున్నారు. అయితే ఇది...
హైదరాబాద్లో సందడి చేస్తున్న డ్రైవర్ లెస్ కార్లు
రోజురోజుకు టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతోంది. అందుకే ఒకప్పుడు అసాధ్యం అనుకున్నవి ఇప్పుడు సాధ్యం చేసేస్తోంది. ఇప్పటికే మనుషులను, వస్తువులను మోసుకెళ్లే డ్రోన్లు, తొక్కకుండానే గమ్యాలకు చేర్చే సైకిళ్లతో సాంకేతికత ఎంతో అభివృద్ధి చెందుతోంది....
జీఎస్ఎల్వీ-ఎఫ్12 ప్రయోగం విజయవంతం.. ప్రకటించిన ఇస్రో చైర్మన్ సోమనాథ్
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ఆధ్వర్యంలో శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్ఎల్వీ ఎఫ్-12 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈ మేరకు ఇస్రో చైర్మన్ డా. సోమనాథ్ ప్రకటించారు....
రేపు కీలక ప్రయోగానికి సిద్దమైన ఇస్రో.. నింగిలోకి దూసుకెళ్లనున్న జీఎస్ఎల్వీ-ఎఫ్12 రాకెట్
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రయోగానికి సిద్దమైంది. రేపు (సోమవారం, మే 28, 2023) ఉదయం 10:42 గంటలకు జియో సింక్రోనస్ లాంచింగ్ శాటిలైట్ వెహికల్ (జీఎస్ఎల్వీ-ఎఫ్12/ఎన్వీఎస్-01) రాకెట్ను...
రూ.400 కోట్లతో బేగంపేటలో ‘పౌర విమానయాన పరిశోధనా కేంద్రం’ – కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మరో కానుక అందించిందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. రూ.400 కోట్లతో హైదరాబాద్...
రష్యా-ఉక్రెయిన్ మధ్య నేడు కొనసాగనున్న చర్చలు.. సానుకూల ఫలితం రావాలని కోరుతున్న ప్రపంచ దేశాలు
సోమవారం ప్రారంభమైన ఉక్రెయిన్ మరియు రష్యా ప్రతినిధుల మధ్య చర్చలు మంగళవారం కొనసాగుతాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ చెప్పారు. సోమవారం నాటి చర్చల్లో ఉక్రేనియన్ ప్రతినిధి బృందం మంచి పని చేసిందని...
అమెరికాలో రద్దవుతున్న పలు విమానాలు.. 5జీ సేవల వలన విమానాలకు ముప్పు?
అగ్రరాజ్యం అమెరికాలో బుధవారం నుంచి 5జీ సేవలు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో.. ఆ దేశానికి రాకపోకలు సాగించే 8 విమానాలను ఎయిరిండియా రద్దు చేసింది. దీంతో వాటిలో టికెట్లు బుక్ చేసుకున్న వందలాది...