Home Search
నిధులు - search results
If you're not happy with the results, please do another search
ప్రజా ప్రతినిధులు, అధికారులకు అయినా అదే రూల్
ఒకప్పుడు డబ్బున్న వాళ్లు మాత్రమే వేసుకునే చెప్పులు.. తర్వాత తర్వాత పేద, ధనిక వర్గంతో సంబంధం లేకుండా వేసుకుంటున్నారు. కాకపోతే తమ తాహతుకు తగ్గట్లు వాడుతున్నారు. అయితే కాళ్లకు రక్షణగా వాడేవాళ్లు కాస్తా..ఇప్పుడు...
రేపు తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు సీఎం జగన్.. కొవ్వూరులో ‘జగనన్న విద్యాదీవెన’ నిధులు విడుదల
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (బుధవారం, మే 24, 2023) తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన కొవ్వూరు పట్టణంలో 'జగనన్న విద్యాదీవెన' నిధులను విడుదల చేయనున్నారు....
ఏప్రిల్ 12న మార్కాపురం పర్యటనకు సీఎం జగన్.. ఈబీసీ నేస్తం రెండో విడత నిధులు విడుదల
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏప్రిల్ 12న మార్కాపురంలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన 'వైఎస్సార్ ఈబీసీ నేస్తం' పథకం రెండో విడత నిధులు విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో...
రేపు ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించనున్న సీఎం జగన్.. ‘జగనన్న విద్యాదీవెన’ పథకం నిధులు విడుదల, షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం (మార్చి 19, 2023) ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన రేపు తిరువూరులో 'జగనన్న విద్యాదీవెన' పథకం కింద నాలుగో విడత...
ఆడబిడ్డలకు తెలంగాణ ప్రభుత్వ మహిళా దినోత్సవ కానుక, రూ.750 కోట్ల వడ్డీ లేని రుణాల నిధులు విడుదల: మంత్రి...
అంతర్జాతీయ మహిళా దినోత్సవం-2023 సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు వడ్డీ లేని రుణాల నిధులను విడుదల చేస్తూ ఒక గొప్ప కానుక ఇచ్చిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్...
ఈ నెల 6, 7 తేదీల్లో హైదరాబాద్లో జీ-20 సదస్సు.. హాజరు కానున్న 40 దేశాల ప్రతినిధులు
హైదరాబాద్లో ప్రతిష్ఠాత్మక జీ-20 సమావేశాలు జరుగనున్నాయి. ఈ నెల 6, 7 తేదీల్లో గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ ఫైనాన్సియల్ ఇన్క్లూజన్ (జీపీఎఫ్ఐ) పేరుతో జీ-20 సమావేశాలను కేంద్రం నిర్వహిస్తోంది. కాగా దీనికి సంబంధించిన...
తిమ్మాపూర్ వెంకన్న ఆలయానికి రూ.7 కోట్లు, బాన్సువాడ అభివృద్ధికి రూ.50 కోట్ల నిధులు అందిస్తాం – సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు బుధవారం కామారెడ్డి జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన సతీసమేతంగా బీర్కూరు మండలం తిమ్మాపూర్ వేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు,...
పీఎం కిసాన్ 13వ విడత: రూ.16,000 కోట్లకుపైగా నిధులు విడుదల చేసిన ప్రధాని మోదీ, ఒక్కో రైతు ఖాతాలో...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం సాయంత్రం కర్ణాటకలోని బెలగావిలో జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి (పీఎం-కిసాన్) పథకం యొక్క 13వ విడత నిధులను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా అర్హులైన 8...
రైతులకు గుడ్ న్యూస్, ఫిబ్రవరి 27న 8 కోట్లకుపైగా రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ 13వ విడత నిధులు...
ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి (పీఎం-కిసాన్) పథకం యొక్క 13వ విడత నిధుల విడుదలకు తేదీ ఖరారైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 27న కర్ణాటకలోని బెలగావిలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా...
సీఎం కేసీఆర్ తో రామచంద్ర మిషన్ ప్రతినిధులు భేటీ
గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయ రంగంతో పాటు పలు సామాజిక రంగాల్లో సేవలు అందిస్తున్న, ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక సంస్థ రామచంద్ర మిషన్ ప్రతినిధులు ఆదివారం ప్రగతి భవన్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి...