Home Search
నిధులను - search results
If you're not happy with the results, please do another search
అక్కడా.. ఇక్కడా.. అదే లొల్లి..!
రైతు భరోసా నిధులలో కేంద్ర వాటాను కూడా తన వాటాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రచారం చేసుకుంటున్నారని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తాజాగా విమర్శించారు. శ్రీశైలం డ్యాం మరమ్మతులకు కేంద్రం...
దేశంలోని రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న ప్రధాని మోదీ.. కేవలం ఒక్కరి ఆదాయాన్ని వెయ్యి రెట్లు పెంచారు –...
దేశంలోని రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న ప్రధాని మోదీ.. కేవలం ఒక్కరి ఆదాయాన్ని వెయ్యి రెట్లు పెంచారని మండిపడ్డారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు. ఈ మేరకు ఆయన అంతర్జాతీయ...
వారంలోగా టెండర్లన్నీ పూర్తి కావాలి, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం పనులపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశానుసారం ఈ వారం రోజుల్లోగా టెండర్లు పూర్తి కావాలి. అన్ని పనులను గ్రౌండింగ్ చేయాలి. కాంట్రాక్టర్లు రావడం లేదని ఏవేవో కబుర్లు, కారణాలు చెప్పొద్దు. అధికారుల్లో...
నిమ్స్ ఆసుపత్రి విస్తరణ ప్రాజెక్ట్ కోసం రూ.1,571 కోట్ల నిధులు కేటాయింపు
వైద్యరంగానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగరంలో పంజాగుట్టలో గల నిమ్స్ ఆసుపత్రి విస్తరణ ప్రాజెక్టు కోసం రూ.1,571 కోట్ల నిధులను కేటాయించింది. ఈ మేరకు...
రాష్ట్రంలో 485 కొత్త సబ్ సెంటర్ల నిర్మాణం, మొత్తం రూ.203 కోట్లు విడుదల: మంత్రి ఎర్రబెల్లి
రాష్ట్రంలో 485 కొత్త సబ్ సెంటర్ల నిర్మాణంతో పాటుగా 206 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మరమ్మతులు, 43 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కొత్త భవనాల నిర్మాణాలు చేపట్టడానికి రూ.203 కోట్ల రూపాయలు విడుదల...
వేదికపై ప్రధాని మోదీ ముందే కేంద్రం తీరుపై తమిళనాడు సీఎం స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
గురువారం చెన్నై వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. 31,500 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన కోసం ప్రధాని రాష్ట్రానికి విచ్చేశారు. పర్యటనలో...
ఏపీ ఆర్థిక పరిస్థితిపై మంత్రి బుగ్గన – టీడీపీ నేత యనమల మధ్య మాటల యుద్ధం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం మొదలయింది. ఏపీ ఆర్థిక పరిస్థితిపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఏపీ ఆర్థిక...
శానిటేషన్ ఛాలెంజ్ : తెలంగాణ రాష్ట్రానికి 12 అవార్డులు రావడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం
కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ "శానిటేషన్ ఛాలెంజ్" పేరిట జాతీయస్థాయిలో నిర్వహించిన పోటీలో వివిధ కేటగిరీల్లో తెలంగాణ రాష్ట్రానికి 12 అవార్డులు రావడం పట్ల రాష్ట్ర పట్టణాభివృద్ధి, మున్సిపల్, ఐటీ...
వైభవం ఉట్టిపడేలా బోనాలు, కొవిడ్ నిబంధనలుతో భక్తులకు ఏర్పాట్లు
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దంపట్టే బోనాల పండుగను వైభవంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహముద్ అలీ అధికారులను ఆదేశించారు. మంగళవారం నాడు బోనాల...
జల్ మిషన్ కీ, అనేక రాష్ట్రాలకీ మిషన్ భగీరథ పథకం ఆదర్శం: మంత్రి ఎర్రబెల్లి
మిషన్ భగీరథ పథకం పనులపై బుధవారం నాడు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించి సమీక్ష జరిపారు. ఈ...