Home Search
పార్టీ నేతలు - search results
If you're not happy with the results, please do another search
గప్ చుప్ అయిన అధికారపార్టీ నేతలు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంగళగిరిలోని పోలింగ్ కేంద్రానికి వచ్చిన పవన్ కళ్యాణ్..ఓటేశారు. తన భార్యతో కలసి వచ్చిన పవన్.. ఓటుహక్కును వినియోగించుకున్నారు. పిఠాపురం నుంచి...
గుంటూరులో గంజాయి దందా.. తెర వెనుక చక్రం తిప్పుతున్న అధికార పార్టీ నేతలు..
గుంటూరు.. చారిత్రాత్మక నగరం.. ఇక్కడి మిర్చి దేశవ్యాప్తంగా ఎంతో ఫేమస్. ఆసియాలోనే అతిపెద్ద మిర్చియార్డ్ ఇక్కడే ఉంది. కానీ కొందరు ప్రజాప్రతినిధులు గుంటూరు ఖ్యాతికి మచ్చ తీసుకొస్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమాలకు పాల్పడుతున్నారు....
నగరిలో చోటు లేదంటున్న సొంతపార్టీ నేతలు
ఇంట గెలిచి రచ్చ గెలవమని పెద్దలు చెప్పారు. మంత్రి రోజాకు ఇప్పుడు ఇదే వర్తిస్తుంది. వచ్చే ఎన్నికలలో తన గెలుపు సంగతి అటుంచితే..నగరిలో సొంతపార్టీ నేతల పోరు రోజురోజుకు ఎక్కువ అవుతుంది. దీంతో...
బీజేపీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని మోదీ కీలక ప్రసంగం
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 43 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. పార్టీ నేతలు, కార్యకర్తలకు గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు....
ఢిల్లీ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అతిషి, సౌరభ్ భరద్వాజ్
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేలు అతిషి, సౌరభ్ భరద్వాజ్ గురువారం ఢిల్లీ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అతిషి, సౌరభ్ భరద్వాజ్ ల చేత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా...
డిసెంబర్ 7న విజయవాడలో ‘జయహో బీసీ మహా సభ’, పోస్టర్ ఆవిష్కరించిన పార్టీ నేతలు, మంత్రులు
డిసెంబర్ 7వ తేదీన విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో "జయహో బీసీ మహా సభ" నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జయహో బీసీ మహా సభ ఏర్పాట్లను...
విశాఖ చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పార్టీ నేతలు, జన సైనికులతో భారీ ర్యాలీ
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మూడు రోజుల పర్యటనలో భాగంగా శనివారం సాయంత్రం విశాఖపట్నంకు చేరుకున్నారు. ముందుగా విశాఖపట్నం విమానాశ్రయం చేరుకున్న పవన్ కళ్యాణ్ కు భారీగా తరలివచ్చిన పార్టీ నేతలు,...
ముగిసిన కాంగ్రెస్ ‘భారత్ జోడో యాత్ర’.. శ్రీనగర్లో రాహుల్ గాంధీ కీలక ప్రసంగం, హాజరైన పలు పార్టీల నేతలు
కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో యాత్ర' సోమవారం శ్రీనగర్లో ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి...
గులాం నబీ ఆజాద్ కు షాక్, జమ్మూకశ్మీర్ లో 17 మంది నేతలు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరిక
జమ్మూకశ్మీర్ లో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ‘డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ’ పేరుతో కొత్త పార్టీని స్థాపించిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కు...
మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన బీజేపీ నేతలు స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్
ఉపఎన్నికల వేళ అధికార టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి షాక్ ఇచ్చింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలను ఒకేరోజు టీఆర్ఎస్ లోకి చేర్చుకుంది. శుక్రవారం సాయంత్రం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి...