Home Search
ప్రజాభవన్ - search results
If you're not happy with the results, please do another search
ప్రజాభవన్కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కేటాయించిన ప్రభుత్వం
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రగతి భవన్ ముందు ఉన్న ఇనుప కంచెను తొలగించేశారు రేవంత్ రెడ్డి. ఎన్నికల సమయంలో ప్రగతి భవన్ గేట్లు కూల్చేస్తామని.. ప్రజలకు పాలకులకు అడ్డుగా ఉన్న...
పరిష్కారమార్గాలు చూపాలంటున్న మేధావులు
నిద్ర లేచింది మహిళా లోకం.. దద్దరిల్లింది పురుష ప్రపంచం వంటి సినీగీతాలు గుర్తుకొస్తున్నాయి తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో చోటుచేసుకుంటున్న ఘటనలు చూస్తుంటే. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాలని,...
త్వరలో అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేయబోతోన్న కాంగ్రెస్ సర్కార్
సీఎం పదవి చేపట్టినప్పటి నుంచి తనదైన మార్క్ చూపిస్తూ దూసుకెళ్తున్నారు రేవంత్ రెడ్డి. ముందు నుంచి కూడా దూకుడుగా వ్యవహరించే రేవంత్ రెడ్డి.. పరిపాలనా విషయంలో కూడా అంతే దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు....
ఫామ్హౌజ్లో వడ్లపై విచారణకు సిద్ధమా.. కేసీఆర్పై నిప్పులు చెరిగిన రేవంత్ రెడ్డి
తెలంగాణలో కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రగతి భవన్ గడీలు బద్ధలు కొట్టి.. ఇనుప కంచెను తొలగించామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు తమ సమస్యలు...
ఊహాతీతంగా రేవంత్ పాలన
‘ఎనుముల రేవంత్రెడ్డి అనే నేను ..’అని సీఎంగా రేవంత్ రెడ్డిప్రమాణం చేసి నేటికి పదో రోజు. ఈ స్వల్ప వ్యవధిలోనే రేవంత్మార్క్ ఏమిటో శాంపిల్గా చూపించారు. బహుశా ఎవరూ ఊహించి ఉండరు. ఎన్నికల్లో...
ప్రజా ప్రభుత్వంలో ప్రజా‘‘వాణి’’కి విలువెంత?
తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఎనుముల రేవంత్రెడ్డి తమది ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వమని నిరూపించుకునే దిశగా ఆది నుంచీ అడుగులు వేస్తున్నారు. రేవంత్ పాలనకు సమయం పట్టవచ్చునని భావించిన వారి అంచనాలు...
ధరణి పోర్టల్ లోటుపాట్లపై రేవంత్ రెడ్డి ఆరా
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన మార్క్ పరిపాలను చూపిస్తున్నారన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన మొదటి రోజే.. ప్రగతి భవన్ను ప్రజాభవన్ గా మార్చిన సీఎం.. సామాన్యులు తమ సమస్యలను...
ఇకపై వారానికి రెండు రోజులు ప్రజావాణి
తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్ దూకుడుగా ముందుకెళ్తోంది. ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన హయాంలో ప్రజాదర్బార్...
ప్రజాదర్బార్లో వెల్లువెత్తిన ఫిర్యాదులు
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రులు ఉదయం పూట నేరుగా ప్రజలను కలిసి వారి నుంచి అర్జీలను స్వీకరించేవారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రజాదర్భార్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. పదేళ్ల...
ఉద్యమ సమయంలోనే సీఎం క్యాంప్ ఆఫీస్ రక్షణకు ఫెన్సింగ్
రేవంత్రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక.. ప్రగతిభవన్ ముందున్న కంచెను తొలగిస్తున్నామని.. ఇక నుంచి అది ప్రగతిభవన్ కాదని ప్రజాభవన్ అని ప్రకటించారు. నిజానికి రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగానే...