Home Search
ప్రధానిగా - search results
If you're not happy with the results, please do another search
వరుసగా నాలుగోసారి బంగ్లాదేశ్ ప్రధానిగా హసీనా షేక్
బంగ్లాదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి అవామీ లీగ్ పార్టీ ఘన విజయం సాధించింది. మూడింట రెండు వంతుల మెజార్టీ సాధించి విజయ దుందుభి మోగించింది. దీంతో వరుసగా నాలుగోసారి షేక్ హసీనా...
దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి 9 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా.. ప్రధాని మోదీ స్పెషల్ ట్వీట్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మంగళవారంతో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ట్విట్టర్ వేదికగా ఒక...
చరిత్ర సృష్టించిన రిషి సునాక్.. బ్రిటన్కు ప్రధానిగా ఎన్నికైన తొలి భారతీయ సంతతి నేత
యునైటెడ్ కింగ్డమ్ (బ్రిటన్) ప్రధానమంత్రిగా రిషి సునాక్ ఎన్నికయ్యారు. అక్టోబరు 20న ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన లిజ్ ట్రస్ స్థానంలో సునాక్ కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా మరియు బ్రిటన్ తదుపరి ప్రధానమంత్రిగా...
బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్ ఘనవిజయం.. తుది దశలో రిషి సునాక్ ఓటమి
ఎట్టకేలకు నెలల తరబడి నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. బ్రిటన్ ప్రధాన మంత్రి రేసులో 'లిజ్ ట్రస్' విజయం సాధించారు. ఈ క్రమంలో ఆమె బ్రిటన్ కన్జర్వేటివ్ పార్టీ నేతగా సభ్యుల చేత...
ఆస్ట్రేలియా నూతన ప్రధానిగా ఎన్నికైన లేబర్ పార్టీ నాయకుడు ఆంటోని అల్బనీస్, అభినందనలు తెలిపిన పీఎం మోదీ
ఆస్ట్రేలియా కొత్త ప్రధానమంత్రిగా లేబర్ పార్టీ నాయకుడు ఆంటోని అల్బనీస్ ఎన్నికయ్యారు. ఆస్ట్రేలియా 31వ ప్రధానమంత్రిగా 59 ఏళ్ల ఆంటోని మే 23న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆస్ట్రేలియాలో దశాబ్ద కాలంగా అధికారంలో...
పాకిస్థాన్ కొత్త ప్రధానిగా ఎన్నికైన షెహబాజ్ షరీఫ్
పాకిస్థాన్ రాజకీయాలు గత కొన్ని రోజులుగా రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈరోజు ఒక కీలక ఘట్టానికి వేదికయింది పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ. ఇమ్రాన్ ఖాన్ స్థానంలో షెహబాజ్ షరీఫ్ పాకిస్తాన్...
శ్రీలంక సంక్షోభం: 26 మంది కేబినెట్ మంత్రుల రాజీనామా, ప్రధానిగా కొనసాగనున్న మహిందా రాజపక్సే
సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక మంత్రివర్గం ఆదివారం అర్థరాత్రి జరిగిన సమావేశంలో తమ పదవులకు మూకుమ్మడిగా రాజీనామా చేసింది. అయితే, మహింద రాజపక్సే ప్రధానిగా కొనసాగుతారు. మొత్తం 26 మంది కేబినెట్ మంత్రులు రాజీనామా...
పీవీ.. తర్వాత ఆ క్రెడిట్ జగన్కే!
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. నేడు పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. 4 కోట్ల 14 లక్షల మంది ఓటర్లు.. లోక్సభ, అసెంబ్లీ బరిలో ఉన్న...
ప్రజాగళంలో బాబు, పవన్ స్పీచ్ హైలెట్
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగాలకు విపరీతమైన స్పందన లభిస్తోంది. ఈ సభలో వికసిత్ భారత్...
పీవీతో పాటు మరో ఇద్దరిని వరించిన భారతరత్న
దేశ అత్యున్నత పౌరపురస్కారం భారతరత్న మరో ముగ్గురిని వరించింది. దేశానికి సేవలందించిన మరో ముగ్గురు ప్రముఖులను కేంద్ర ప్రభుత్వం భారతరత్న పౌరపురస్కారంతో సత్కరించింది. ఇటీవల బీజేపీ అగ్రనేత ఎల్కే అడ్వానీ, బిహార్ మాజీ...