Home Search
ప్రజా సంక్షేమం - search results
If you're not happy with the results, please do another search
ప్రశాంత్ పేల్చిన బాంబుతో వైసీపీలో అంతర్మథనం
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక.. వేల కోట్ల రూపాయలు ప్రజా సంక్షేమం కోసం ఖర్చు చేశారు. అయినప్పటికీ ప్రజామెప్పు కోసం సిద్ధం పేరుతో జగన్ రాష్ట్రమంతటా సభలు నిర్వహిస్తున్నారు. ఐదేళ్లలో ప్రజల...
ప్రజాపాలన.. అటూ.. ఇటూ.. అయితే?
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రజాపాలనపై ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు. ఏళ్ల తరబడి కొత్త రేషన్ కార్డులకు, కొత్త పింఛన్లకు ఇతరాత్ర పథకాలకు నోచుకోని వారంతా వెల్లువలా అభయహస్తం కోసం దరఖాస్తులు చేస్తున్నారు. గత...
అందరి మనసులలో స్థానాన్ని సంపాదించుకుంటున్న జనసేనాని
రాజకీయ నాయకుడంటే పవన్ కళ్యాణ్లా ఉండాలి.. ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అందరినోట వినిపించే మాట. ప్రజల కోసం నిరంతరం పరితపించే వ్యక్తి.. రాష్ట్రం బాగోగు కోసం ఆలోచించే వ్యక్తి జనసేనాని. తాను ఏం...
“గళం’’ వినిపించారు.. బలం పెంచుకున్నారా?
పదేళ్ల కిందట సూపర్ సక్సెస్ కాంబినేషన్గా పేరొందిన నరేంద్ర మోదీ, చంద్రబాబు ద్వయం.. మరోసారి సక్సెస్ సొంతం చేసుకుంటుందా.. అంటే అవును అన్నట్లుగానే తాజా రాజకీయ పరిణామాలు కనిపిస్తున్నాయి. పల్నాడు జిల్లా చిలకలూరిపేట...
ప్రశాంత్ కిషోర్ చెబితే నిజమేనా?
జరగబోయే ఆంధప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం పడిపోతుందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పారు. దీనిపై వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడితో నాలుగు గంటలు భేటీ...
దయాకర్రావుకు జయహో అంటున్న పాలకుర్తి
ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యక్తిత్వం తెలియాలంటే.. పాలకుర్తి ప్రజలను అడగాలి.. ఎర్రబెల్లి దయాకర్ రావు రాజకీయ అనుభవం గురించి తెలియాలంటే వికీపీడియా చూడాలి.. ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన అభివృద్ధిని చూడాలంటే.. పాలకుర్తి...
టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగు జాతికి శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
ఆత్మగౌరవ నినాదంతో పుట్టి, తెలుగు ప్రజల జీవితాల్లో తెలుగుదేశం పార్టీ వెలుగులు నింపిందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగు...
తెలంగాణ బడ్జెట్ 2023-24 – లైవ్ అప్డేట్స్
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. సమావేశాల్లో భాగంగా నేడు (ఫిబ్రవరి 6, సోమవారం) తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2023-24 ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్రావు శాసనసభలో ప్రవేశపెట్టారు....
తెలంగాణలో నూతన గ్రామ పంచాయతీలకు త్వరలో కొత్త భవనాలు, నిధుల కేటాయింపుపై మంత్రులు చర్చ
రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం-సంస్కరణలలో భాగంగా ఏర్పాటైన నూతన గ్రామ పంచాయతీలన్నింటికీ, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఇటీవల అసెంబ్లీలో ఇచ్చిన హామీ, కేటాయించిన నిధులతో వారి ఆదేశాల మేరకు త్వరలోనే కొత్త భవనాలను దశల...
పాదయాత్రపై వైఎస్ షర్మిల ప్రకటన, చేవేళ్ల నుంచి అక్టోబరు 20న ప్రారంభం
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సోమవారం లోటస్ పాండ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తానూ చేపట్టబోయే పాదయాత్రపై కీలక ప్రకటన చేశారు. 'ప్రజా ప్రస్థాన...