Home Search
బీజేపీ - జనసేన - search results
If you're not happy with the results, please do another search
జనసేన వైపే ప్రజలు చూస్తున్నారా?
ఆంధ్రప్రదేశ్లోని ఉన్న మహా నగరాల్లో విశాఖపట్టణం ఒకటి. ఈ ప్రాంతాన్ని రాజధానిగా అభివృద్ధి చేస్తామని ఐదేళ్ల పాటు ప్రచారం చేసుకున్న వైసీపీ ప్రభుత్వం రాష్ట్రానికి స్థిరమైన రాజధాని లేకుండా చేసిందన్న టాక్ ఉంది. ...
జనసేనాని లక్ష్యం నెరవేరేనా..?
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన జనసేన పార్టీ ఒకే ఒక్క సీటుతో సరిపెట్టుకుంది. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పోటీచేసిన రెండు స్థానాలలోనూ ఓడిపోయి అవమానాన్ని మూటగట్టుకున్నారు. గతం గురించి...
బీజేపీతో పొత్తుకు ముందు.. ఆ తర్వాత..?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో హోరాహోరీగా ప్రచారం సాగుతోంది. అన్ని రాజకీయ పార్టీల నాయకులూ మండుటెండలో మరీ ప్రచారం చేస్తున్నారు. ఎలాగైనా తమ పార్టీని గెలిపించుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. తెలుగుదేశం కూటమి నుంచి...
టీడీపీ – బీజేపీ మధ్య అంతర్గత వార్?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ-జనసేన-కూటమి కలిసికట్టుగా అధికార పార్టీని ఎదుర్కొంటుండగా, కొన్నిచోట్ల సీట్ల పంచాయితీ ఇంకా తెగడం లేదు. ప్రధానంగా ఈ విషయంలో టీడీపీ-బీజేపీ మధ్య అంతర్గత వార్ జరుగుతుందన్న...
బీజేపీకి ఏపీలో ఇదే చాన్స్?
ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి అంతగా బలం.. బలగం లేదు. పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మినహా.. గత పదేళ్ల కాలంలో చెప్పుకోదగ్గ నేతలు బీజేపీలోకి రాలేదు. కన్నా లక్ష్మీనారాయణ ఏపీ అధ్యక్షుడిగా...
ఏపీలో బీజేపీకి అంత సీనుందా!
దేశమంతా మోదీ గాలి వీచినా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎప్పుడూ అంతంత మాత్రమే. ప్రధానంగా ఆంధప్రదేశ్లో అయితే.. భారతీయ జనతా పార్టీ ప్రాభవం లేనే లేదు. రాష్ట్ర విభజన పాపంలో ఆ పార్టీ...
ఏపీ బీజేపీపై తెలంగాణ ఎఫెక్ట్
త్వరలోనే ఏపీ ఎన్నికల నగారా మోగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఈసీ వడివడిగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వం కూడా సిద్ధమవుతోంది. అధికార పార్టీ వైసీపీ ఇప్పటికే కొన్ని చోట్ల నియోజకవర్గ ఇన్...
బీజేపీ గ్రాఫ్ పెరిగిందా?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) బీఎల్ సంతోష్, ఇతర...
మూడోసారి వారణాసి నుంచి మోదీ
దేశ సార్వత్రిక ఎన్నికల సమరంలో ఆసక్తికర ఘట్టం చోటుచేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసి నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మూడోసారి నామినేషన్ దాఖలు చేశారు. వినూత్నంగా, ఆకట్టుకునేలా ఆ కార్యక్రమం కొనసాగింది....
పొలిటికల్ గేమ్ ఛేంజర్.. పవన్
సెప్టెంబర్ 14.. 2023న జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన ఏపీ రాజకీయాలను టర్న్ చేసింది. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలను మార్చేసింది. అప్పటి వరకు పొత్తుల విషయంలో ఉన్న సందిగ్ధత, సస్పెన్స్...