Home Search
భూ కబ్జా - search results
If you're not happy with the results, please do another search
ఈటల కుమారుడు నితిన్ రెడ్డిపై భూకబ్జా ఆరోపణలపై విచారణకు సీఎం కేసీఆర్ ఆదేశం
మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జా వ్యవహారంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు మరో ఫిర్యాదు అందింది. ఈటల రాజేందర్ కుమారుడు ఈటల నితిన్ రెడ్డి తన భూమి కబ్జా చేశారని, తనకు న్యాయం...
భూపాలపల్లిలో తీవ్ర ఉద్రిక్తత.. బీఆర్ఎస్-కాంగ్రెస్ సవాళ్లు-ప్రతిసవాళ్లు, ఎమ్మెల్యే గండ్ర సహా పలువురు నేతల హౌస్ అరెస్ట్
జయశంకర్ భూపాలపల్లిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి మరియు కాంగ్రెస్ నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లతో జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి,...
ఈ నెలాఖరుకు పోడు భూముల పంపిణీ ప్రారంభిస్తాం, దళితబంధు తరహాలో గిరిజన బంధు అందిస్తాం – సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని గిరిజనులకు ఆయన శుభవార్త చెప్పారు. శుక్రవారం శాసనసభలో సీఎం కేసీఆర్ గిరిజనుల అంశంపై ప్రసంగిస్తూ...
పరిశ్రమల స్థాపనకు భూముల కేటాయింపు విషయాలపై సీఎం జగన్ కు సోము వీర్రాజు బహిరంగ లేఖ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సోమవారం బహిరంగ లేఖ రాశారు. విభజనాంధ్రప్రదేశ్ లో పరిశ్రమల స్థాపనకు సంబంధించి గత ఎనిమిదిన్నర సంవత్సరాలుగా భూముల...
జమున హేచరీస్ భూముల్లో సీలింగ్ ల్యాండ్ ఉంది – మెదక్ కలెక్టర్
హుజురాబాద్ శాసన సభ్యులు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు చెందిన జమున హేచరీస్ భూముల్లో సీలింగ్ ల్యాండ్ ఉందని మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ ప్రెస్ మీట్ లో వెల్లడించారు. 56...
అధికారంలోకి వచ్చాక వాళ్ల పని పడతామన్న లోకేష్
వైసీపీకి చెందిన ఇద్దరు అక్రమార్కులు ఉత్తరాంధ్రను దోచుకుంటున్నారని టీడీపీ నేత నారా లోకేశ్ ఆరోపించారు. శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన శంఖారావం సభలో మాట్లాడిన లోకేష్.. టీడీపీ జెండా దింపకుండా, మడమ తిప్పకుండా, టీడీపీకి...
అల్లుడితో కలిసి కాంగ్రెస్ గూటికి జంపవుతారా?
అందరి అంచనాలను మించి కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకున్నాక తెలంగాణలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. అంతవరకూ అధికారం మాదే అని ధీమాగా ఉన్న నేతలంతా ఏ ఆరోపణలతో కటకటాల వెనుకకు వెళ్లాల్సి వస్తుందోనని...
రేవంత్ మార్క్ రాజకీయం చూపెడుతున్నారా?
కొత్త గవర్నమెంట్ రాగానే పాత ప్రభుత్వంలో ఉన్న నేతలను , అధికారులను టార్గెట్ చేయడం సర్వసాధారణ విషయం. ఇప్పుడు తాజాగా అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. గులాబీ నేతలను అలాగే ఇరుకున పెట్టే...
వైసీపీ ప్రభుత్వంపై జనాగ్రహం పెరుగుతోంది, ఈసారి అధికారంలోకి వచ్చేది టీడీపీయే – బొబ్బిలి రోడ్ షోలో చంద్రబాబు
వైసీపీ ప్రభుత్వంపై జనాగ్రహం పెరుగుతోందని, ఈసారి అధికారంలోకి వచ్చేది టీడీపీ పార్టీయేనని వ్యాఖ్యానించారు ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ మేరకు ఆయన శుక్రవారం విజయనగరం జిల్లాలో...
వారి కంచుకోటలు కూలతాయా?
ఎన్నికల వేళ జిల్లాల వారీగా విశ్లేషణలు మొదలయ్యాయి. గత 2019 ఎన్నికల్లో పలు జిల్లాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ సారి ఆ పరిస్థితి ఉంటుందా అంటే కష్టమేనంటున్నారు విశ్లేషకులు. ఈ...