Home Search
భోజనం - search results
If you're not happy with the results, please do another search
వైరల్గా మారిన రామేశ్వర్తో కలిసి రాహుల్ గాంధీ భోజనం చేసిన ఫోటోలు
రామేశ్వర్ అనే ఓ కూరగాయల వ్యాపారిని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కలిశారు. అంతేకాదు కూరగాయల వ్యాపారి రామేశ్వర్తో కలిసి రాహుల్ గాంధీ భోజనం చేశారు. రాహుల్ గాంధీ రామేశ్వర్తో ఉన్న ఫోటోను...
హుజూరాబాద్ లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి కేటీఆర్, విద్యార్థులతో కలిసి భోజనం
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్ర మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి మంత్రి...
అంశాల స్వామి ఇంటికి వెళ్లి భోజనం చేసిన మంత్రి కేటీఆర్, భవిష్యత్తులో కూడా అండగా ఉంటానని హామీ
మునుగోడు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ సందర్భంగా గురువారం చండూరులో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పాల్గొన్న విషయం తెలిసిందే. ర్యాలీ...
ప్రభుత్వ హాస్టళ్లు, స్కూళ్ళలో ప్రతిరోజూ ప్రత్యేక మోనూతో భోజనం, ఇంటర్నెట్ సౌకర్యాలు కల్పించాలి – సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో నాణ్యమైన భోజనం అందించడంతో పాటు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం సమీక్షా సమావేశంలో అధికారులకి ఆదేశాలు జారీ చేశారు....
నేడు నిజామాబాద్లో ఆసరా పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, లబ్ధిదారులతో కలిసి భోజనం
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం నిజామాబాద్లో 'ఆసరా' పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మేరకు ఆమె నిజామాబాద్లోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఎమ్మెల్యే గణేష్ గుప్తాతో కలిసి లబ్ధిదారులకు ఆసరా...
మధ్యాహ్న భోజనం, ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణ, సంపూర్ణ పోషణపై సీఎం జగన్ సమీక్ష, కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణ, మధ్యాహ్న భోజనం, సంపూర్ణ పోషణ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్...
హైదరాబాద్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల సహాయకులకు ఇకపై రూ.5 భోజనం ఏర్పాటు
హైదరాబాద్ నగరంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల పరిధిలో రోగుల సహాయకులకు ఇకపై రూ.5 ఆహార పథకాన్ని త్వరలో అందించనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 18 ప్రభుత్వాస్పత్రుల్లో రూ.5 కే భోజనాన్ని పెట్టనున్నట్లు సంస్థ తెలిపింది....
సంప్రదాయ భోజనం కార్యక్రమం రద్దు చేస్తున్నాం, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటన
తిరుమలలో సంప్రదాయ భోజనం కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం ఆలయ వెలుపల టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ,...
మద్యం తాగే వారు ఎలాంటి డైట్ తీసుకోవాలి? భోజనం మధ్యలో నీళ్లు తాగొచ్చా?
ప్రముఖ నటుడు, మోడల్, యాడ్ ఫిల్మ్స్ డైరెక్టర్, బిగ్బాస్ 2 విజేత కౌశల్ తన యూట్యూబ్ ఛానెల్ “KAUSHAL MANDA’S LOOKS TV” ద్వారా పలు అంశాలపై క్రియేటివ్ గా వీడియోలు అందిస్తున్నారు....
సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం, ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో మద్యాహ్న భోజనం పథకం
విద్యారంగానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల విద్యార్థులకు మద్యాహ్న భోజనం పెట్టాలని నిర్ణయించినట్లు...