Home Search
మంత్రి దాడి శెట్టి రాజా - search results
If you're not happy with the results, please do another search
తుని రైలు దగ్ధం కేసులో విజయవాడ రైల్వే కోర్టు సంచలన తీర్పు.. మంత్రి దాడిశెట్టి రాజా, ముద్రగడ సహా...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తుని రైలు దగ్ధం కేసులో విజయవాడ రైల్వే కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దీనిలో సరైన ఆధారాలు లేని కారణంగా కేసులో నిందితులుగా ఉన్న 41 మందిపై...
తుని టికెట్కు గురిపెట్టిన ముద్రగడ
అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పొత్తులు, ఎత్తులు, జంపింగ్ రాజకీయాలు తెరపైకి వస్తున్నాయి. కొద్దిరోజులుగా సీనియర్ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభం అధికార వైసీపీలో చేరబోతున్నట్లు ఊహాగాణాలు వినిపిస్తున్నాయి....
వార్ వన్ సైడా?
తుని శాసనసభ నియోజకవర్గం కాకినాడ జిల్లాలో చాలా కీలకమైనది. కాకినాడ లోక్సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇది ఒకటి. 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వైసీపీ నుంచి దాడిశెట్టి రాజా గెలుపొందారు....
ఆ సామాజిక వర్గాలను టార్గెట్ చేస్తున్న వైసీపీ
ఎప్పుడయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని ప్రకటించారో..అప్పటి నుంచి పిఠాపురంపై సీఎం జగన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఎంపీ వంగా గీతను అక్కడ తమ అభ్యర్థిగా...
వైసీపీ గెలుపు గుర్రాలు వీరే..
ఏపీలో ఎన్నికల దగ్గరపడుతున్నవేళ వైసీపీ స్పీడ్ పెంచేసింది. అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఏపీలో మొత్తం 25 లోక్ సభ స్థానాలు ఉండగా.. అందులో 24 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది....
అస్సాగో బయో ఇథనాల్ యూనిట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లాలోని గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డి గ్రామంలో అస్సాగో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏర్పాటు...
రేపే వైఎస్ఆర్ కాపు నేస్తం మూడో విడత, వారి ఖాతాల్లోకి 15 వేలు జమ చేయనున్న సీఎం వైఎస్...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (జూలై 29, శుక్రవారం) కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా “వైఎస్ఆర్ కాపు నేస్తం” మూడో విడత నగదు విడుదల కార్యక్రమంలో...
రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం, జరుగుతున్న మరమ్మతు పనుల ప్రగతిపై సీఎం వైఎస్ జగన్ కీలక సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం, జరుగుతున్న మరమ్మతు పనుల ప్రగతిపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. రహదారులు భవనాలు, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ,...
ఏపీలో రహదారులపై సమీక్ష చేపట్టిన సీఎం వైఎస్ జగన్.. పలు కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు సీఎం క్యాంపు కార్యాలయంలో రహదారుల శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు, ఆర్ అండ్ బి మంత్రి...
ఆంధ్రప్రదేశ్ లో 26 జిల్లాలకు ఇంచార్జి మంత్రులు నియామకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలే నూతన కేబినెట్ కొలువుతీరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 26 జిల్లాలకు ఇంచార్జి మంత్రులును ఏపీ ప్రభుత్వం నియమించింది....