Home Search
మైక్రోసాఫ్ట్ - search results
If you're not happy with the results, please do another search
మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయంతో.. కనుమరుగు కానున్న వర్డ్ ప్యాడ్
కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ వినియోగించే వారందరికీ ఎక్కువగా తెలిసిన టూల్ వర్డ్ ప్యాడ్. ఏవైనా రాసుకోవడానికి, నోట్ చేసుకోవడానికి వర్డ్ ప్యాడ్నే ఎక్కువగా వాడుతూ ఉంటారు. టెక్నాలజీ పెరిగి ఎన్నో టూల్స్ అందుబాటులోకి...
మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన: రూ.16,000 కోట్లతో హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ 3 డాటా సెంటర్ల ఏర్పాటు
ప్రపంచ ప్రఖ్యాత సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థ తెలంగాణలో భారీ పెట్టుబడికి ముందుకొచ్చింది. ఇప్పటికే రాష్ట్రంలో 3 డాటా సెంటర్లను ఏర్పాటు చేస్తోన్న ఆ సంస్థ తాజాగా మరో 3 డాటా సెంటర్ల...
హైదరాబాద్ పర్యటనలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల.. మంత్రి కేటీఆర్ భేటీ
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల నాలుగు రోజుల భారత పర్యటనలో భాగంగా శుక్రవారం హైదరాబాద్కు విచ్చేసారు. ఈ నేపథ్యంలో ఆయనతో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు భేటీ అయ్యారు. ఈ...
ప్రధాని మోదీతో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల భేటీ.. డిజిటల్ ఇండియా మిషన్ సహకారానికి హామీ
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా డిజిటలైజేషన్పై కేంద్రం దృష్టి సారించడంపై ఆయన ప్రశంసలు కురిపించారు. అలాగే భారతదేశం తన డిజిటల్ ఇండియా విజన్ను...
హైదరాబాద్లో ఐటీ డెవలప్మెంట్ కోసమే నాడు బిల్ గేట్స్ను ఒప్పించి మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చా – చంద్రబాబు నాయుడు
హైదరాబాద్లో ఐటీ డెవలప్మెంట్ కోసమే నాడు కష్టమైనా బిల్ గేట్స్ను ఒప్పించి మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చానని తెలిపారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. శుక్రవారం ఇండియన్ స్కూల్...
బిలియనీర్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కు కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ
బిలియనీర్, దిగ్గజ ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కు కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. "నాకు...
రూ.15 వేల కోట్లకుపైగా పెట్టుబడితో హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు
దిగ్గజ ఐటీ రంగ సంస్థ మైక్రోసాఫ్ట్ దేశంలో తమ అతిపెద్ద డేటా సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయనుంది. దేశంలో ఇప్పటికే ముంబయి, పూణే, చెన్నైలలో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లు ఉండగా,...
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఇంట్లో విషాదం.. అనారోగ్యంతో కుమారుడు జైన్ కన్నుమూత
మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్య నాదెళ్ల ఇంట్లో ఈరోజు విషాదం చోటుచేసుకుంది. సత్య నాదెళ్ల కుమారుడు 'జైన్ నాదెళ్ల' సోమవారం మరణించారు. అతని వయస్సు కేవలం 26 సంవత్సరాలు మాత్రమే. అయితే,...
పద్మభూషణ్ అవార్డు రావడంపై మైక్రోసాఫ్ట్ ఛైర్మన్ అండ్ సీఈఓ సత్య నాదెళ్ల స్పందన
దిగ్గజ ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ఛైర్మన్ అండ్ సీఈఓ సత్య నాదెళ్లకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా "పద్మ భూషణ్" పురస్కారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. భారతీయ...
సీఈవో సత్యనాదెళ్లను బోర్డు చైర్మన్ గా నియమించిన మైక్రోసాఫ్ట్ సంస్థ
అమెరికన్ మల్టీనేషనల్ టెక్నాలజీ సంస్థ మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ బుధవారం నాడు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) సత్య నాదెళ్లను తమ బోర్డు చైర్మన్ గా నియమించింది. మైక్రోసాఫ్ట్ బోర్డ్ చైర్మన్ గా సత్య...