Home Search
రాజస్థాన్ ముఖ్యమంత్రి - search results
If you're not happy with the results, please do another search
రాజస్థాన్ పర్యటనలో ప్రధాని మోదీ.. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న ఆదివాసీ వీరులకు నివాళులు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం రాజస్థాన్లో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన 'మాన్ఘర్ ధామ్ కీ గౌరవ్ గాథా' అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు గోవింద్ గురువు...
కరోనాతో రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
సీనియర్ కాంగ్రెస్ నేత, రాజస్థాన్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ పహాడియా (89) కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం కరోనా బారినపడిన ఆయన ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస...
బీజేపీ సంచలన నిర్ణయం.. తొలి సారి ఎమ్మెల్యేగా గెలిచిన నేతకు సీఎం పదవి
రాజస్థాన్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. మొత్తం 199 స్థానాలకు ఎన్నిక జరగగా.. అందులో 115 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ఈక్రమంలో...
బీజేపీ బిగ్ ప్లాన్.. కేంద్ర కేబినెట్లోకి ఆ నేతలు
ఎర్రకోటపై కాషాయపు జెండా ఎగురవేయడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది భారతీయ జనతా పార్టీ. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి హ్యాట్రిక్ కొట్టాలని నరేంద్ర మోడీ ఉవ్విళ్లూరుతున్నారు. ఈ మేరకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే...
బీజేపీని నిలువరించేందుకు కాంగ్రెస్ వ్యూహం ఇదే!
కేంద్రంలో అధికారం కోసం కాంగ్రెస్ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తోంది. అగ్రనేత రాహుల్గాంధీ కాళ్లు మంటలు పుట్టేలా తిరుగుతూనే ఉన్నారు. అయినప్పటికీ దేశంలో మోదీ గాలి వేగం తగ్గడం లేదనిపిస్తోంది. గత నెలలో...
కాంగ్రెస్కు మార్పు కలిసొస్తుందా?
ఈ నెలలో వెల్లడైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణ మినహా.. మిగతా చోట్ల కాంగ్రెస్ ప్రభావం చూపలేకపోయింది. ఎన్నికలకు ముందు రాహుల్గాంధీ భారత్ జోడో యాత్ర చేసినా.. ఎన్నికల్లో సోనియా,...
కాంగ్రెస్ తీన్ మార్..!
కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. వచ్చే ఎన్నికలలో జరగనున్న ఐదు రాష్ట్రాలలో అభ్యర్థుల జాబితాలను వరుసగా ప్రకటిస్తోంది. మిజోరం, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో సత్తా చాటాలని తపిస్తోంది. దీనిలో భాగంగా ఆదివారం...
నేడే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా.. నూతనంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం ప్రారంభోత్సవం
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో నూతన...
మధ్యప్రదేశ్లో కుప్పకూలిన రెండు ఫైటర్ జెట్ విమానాలు.. పైలట్ దుర్మరణం, ఇద్దరికి గాయాలు
భారత వైమానిక దళానికి చెందిన రెండు యుద్ధ విమానాలు శనివారం మధ్యప్రదేశ్లో కూలిపోయాయి. ఈ మేరకు వైమానిక దళం వెల్లడించింది. ఈరోజు తెల్లవారుజామున శిక్షణలో భాగంగా సుఖోయ్ సు -30 మరియు మిరాజ్-2000...
100 రోజులు పూర్తి చేసుకున్న రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’
కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు మరియు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించడం ద్వారా కేంద్రంలో అధికారం చేపట్టేందుకై ఆ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో యాత్ర'...