Home Search
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ - search results
If you're not happy with the results, please do another search
రిలయన్స్ జియో ఎయిర్ ఫైబర్ అంటే ఏమిటి, ఎలా పనిచేస్తుంది? జియో ఫైబర్ కంటే బెటరేనా..!
సెప్టెంబర్ 19, వినాయక చవితతో రోజు రిలయన్స్ జియో .. ఎయిర్ ఫైబర్ను ప్రారంభించబోతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ తమ 46 వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ...
ప్రపంచంలో 6Gని అందించే మొట్టమొదటి కంపెనీగా జియో నిలుస్తుంది: ముఖేష్ అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ తన కంపెనీ 46వ వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా పెద్ద ప్రకటన చేశారు. 6G సామర్థ్యాల అభివృద్ధిలో జియో ప్లాట్ఫారమ్లు గ్లోబల్ లీడర్గా మారేందుకు సిద్ధంగా...
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్: ముఖేష్ అంబానీ కీలక ప్రకటన.. ఏపీలో 10 గిగావాట్ల సోలార్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్లో 10 గిగావాట్ల పునరుత్పాదక సౌరశక్తి ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు తమ గ్రూప్ పెట్టుబడులు పెట్టనుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం విశాఖపట్నం వేదికగా...
విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ను ప్రారంభించిన సీఎం జగన్.. హాజరైన ముఖేష్ అంబానీ, కుమార మంగళం బిర్లా, నవీన్...
ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నం వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ మేరకు శుక్రవారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీనిని ప్రారంభించారు....
వరల్డ్ రిచెస్ట్ ఇండియన్గా ముఖేష్ అంబానీ.. రెండో స్థానానికి పడిపోయిన గౌతమ్ అదానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ గౌతమ్ ఇండస్ట్రీస్ అధినేత గౌతమ్ అదానీని వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అత్యంత సంపన్న భారతీయుడిగా నిలిచారు. ఈ మేరకు ప్రఖ్యాత ఫోర్బ్స్ రియల్ టైమ్ ప్రకటించింది....
రిలయన్స్ జియోలో ఫేస్బుక్ రూ.43,574 కోట్ల భారీ పెట్టుబడి
దేశీయ ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియోలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ భారీ పెట్టుబడులు పెట్టింది. జియోలో 9.9 శాతం వాటాను ఫేస్బుక్ కొనుగోలు చేసింది. ఈ మేరకు 5.7 బిలయన్...
ఆసియాలో అత్యంత సంపన్నుడిగా స్థానం
కొత్త ఏడాదిలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ.. ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచాడు. బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ధనవంతుల జాబితా విడుదలవగా..దానిలో అదానీ 12వ స్థానంలో నిలిచారు. ఆయన ఆదాయ నికర విలువ...
5G సేవలు ప్రారంభం, వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశానికి ఈరోజు ప్రత్యేకమైన రోజు: పీఎం మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం న్యూ ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో 5G సేవలను ప్రారంభించారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) ఆరవ ఎడిషన్ను కూడా ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు...
ప్రధాని మోదీతో ప్రముఖ పారిశ్రామికవేత్తల కీలక భేటీ
ప్రధాని నరేంద్ర మోదీతో జనవరి 6, సోమవారం నాడు దేశంలోని పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తల భేటీ అయ్యారు. ఫిబ్రవరి 1న 2020-21 సంవత్సరానికిగానూ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సమర్పించనుంది. ఈ నేపథ్యంలో దేశ...