Home Search
లోక్సభ సీట్ల - search results
If you're not happy with the results, please do another search
లోక్సభ సీట్లపై పట్టు పెంచిన కాంగ్రెస్
త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం 12 సీట్లు గెలవాలని తెలంగాణ ముఖ్యమంత్రి , పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గతంలో శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. దావోస్...
ఎన్ని సీట్లు గెలవచ్చు?
1980లో పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్-తెలంగాణలో జరిగిన 10 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 42 లోక్సభ సీట్లకు గాను ఒకసారి మాత్రమే ఏడింటిని గెలుచుకుంది. 1989, 1996, 2004, 2009 లోక్సభ ఎన్నికల్లో...
ఎవరికి ఎన్ని సీట్లు అంటే..?
టీడీపీ-జనసేన కూటమిలో భారతీయ జనతా పార్టీ చేరడం కూడా ఖాయమైపోయింది. కొన్నాళ్లుగా సాగుతున్న పొత్తు పొడుచుకొస్తోంది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఢిల్లీకి పయనమైన నేపథ్యంలో నేడో, రేపో సీట్ల సర్దుబాటు...
సీట్లు పెరిగినా.. పార్టీ పరంగా పాట్లు తప్పవా?
భారతీయ జనతా పార్టీకి దేశంలో కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాదని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఇటీవల ఓ సమావేశంలో చెప్పారు. మమతా బెనర్జీ, కేజ్రీవాల్, స్టాలిన్,...
2024 లోక్సభ ఎన్నికల ఫలితాలపై పీకే జోస్యం
లోక్సభ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. ఎన్నికలకు గట్టిగా మూడు నెలల సమయం కూడా లేదు. ఇప్పటికే ప్రధాన పార్టీలయిన బీజేపీ, కాంగ్రెస్లు ఎన్నికల కదనరంగంలోకి దూకేశాయి. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. విపక్షాలను...
‘ఇండియా’ లో సీట్లు సర్దుబాటు కొలిక్కి వచ్చేనా?
పదేళ్లుగా కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న భారతీయ జనతా పార్టీని గద్దె దించాలనే లక్ష్యంతో ఏకమైన 28 పార్టీలు 'ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇన్క్లూజివ్ అలయన్స్' (ఇండియా) కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఎన్నికల...
లోక్సభ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్..
మూడు నెలల్లో జరగనున్న పార్లమెంటు ఎన్నికలకు.. ఇప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ తమ కార్యాచరణను సిద్ధం చేస్తోంది. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు గాను 16 స్థానాలు దక్కించుకోవడమే టార్గెట్గా పావులు కదపడం...
2024 లోక్సభ ఎన్నికల కోసం పొత్తుకు సిద్ధమైన జేడీఎస్, బీజేపీ
కర్నాటకలో రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటోంది. సాధారణంగానే ఎన్నికల ముందు రాజకీయ పార్టీలలో చిత్ర విచిత్రాలు చూస్తాము. సాధ్యం కాదనుకున్న స్నేహాలు, వైరాలు కూడా.. కొత్త కండువా కప్పుకోవడానికి, పాత గూటికి పరిగెట్టడానికి,...
కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీ కోటా సీట్లు రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల కోసం ఎంపీ విచక్షణ కోటాను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ దేశంలోని అన్ని విద్యాలయాలకు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. దీని...
మాదే గెలుపు : ఎవరికి వారే ధీమా
ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు, తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు పోలింగ్ ముగిసింది. అయితే.. ఓటరు నాడి ఎవరికీ అంతుపట్టడం లేదు. నచ్చిన అభ్యర్థికి ఓటు వేశామని చెబుతున్నారు. సరైన...