Home Search
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
వైసీపీ గెలుపు గుర్రాలు వీరే..
ఏపీలో ఎన్నికల దగ్గరపడుతున్నవేళ వైసీపీ స్పీడ్ పెంచేసింది. అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఏపీలో మొత్తం 25 లోక్ సభ స్థానాలు ఉండగా.. అందులో 24 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది....
ఆ స్థానం నుంచి ఎంపీగా మాజీ సీఎం పోటీ
ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు గరంగరంగా మారుతున్నాయి. పొత్తులు, ఎత్తులు, సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ప్రకటనలో ప్రధాన పార్టీలన్నీ నిమగ్నమైపోయాయి. అయితే కొన్ని కీలక స్థానాలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. ఆయా...
వైసీపీలో అభ్యర్థుల కొరత?
ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసీపీలో అభ్యర్థుల కొరత ఉందా..? ధీటైన అభ్యర్థుల ఎంపికకు అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అపసోపాలు పడుతున్నారా..? అందుకే నిబంధనలను పక్కకు పెట్టి ఒకే కుటుంబానికి చెందిన వారైనా.....
ఎంపీలందరినీ మార్చేస్తున్న జగన్
అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఊహకందకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. భారతీయ చరిత్రలో ఏ పార్టీ చేయని సాహసం చేస్తున్నారు. అటు 50కి పైగా సిట్టింగ్...
అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగనున్న 11 మంది వైసీపీ ఎంపీలు
అసెంబ్లీ ఎన్నికల వేళ ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు అడుగులేస్తున్నారు. అందరికంటే ముందే తమ అభ్యర్థులను బరిలోకి దింపేందుకు కసరత్తు చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలోనూ ఆచితూచి అడుగులేస్తున్నారు....
వైసీపీలో చేరిన అంబటి రాయుడు.. గుంటూరు నుంచి ఎంపీగా పోటీ..?
అంబటి రాయుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ముందు నుంచి అనుకున్న పార్టీతోనే పొలిటికల్ జర్నీని ప్రారంభించారు. వైసీపీ కండువా కప్పుకున్నారు. గురువారం తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్లో...
స్పీకర్ ఓం బిర్లాను కలిసిన వైసీపీ ఎంపీలు, రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను జూలై 3, శుక్రవారం నాడు వైస్సార్సీపీ ఎంపీల బృందం కలిసింది. ఈ సందర్భంగా నర్సాపురం వైస్సార్సీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఎంపీల బృందం స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు...
దక్షిణ మధ్య రైల్వే జీఎంతో ఏపీ ఎంపీలు సమావేశం
దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యాతో ఏపీకి చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు సెప్టెంబర్ 24 మంగళవారం నాడు విజయవాడలో సమావేశమయ్యారు. రైల్వేల పరంగా రాష్ట్రంలో ఉన్న సమస్యల పరిష్కారం, అమరావతికి...
పిఠాపురంవాసుల మనసును గెలుచుకున్న పవన్
ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులనే ఎన్నికల్లో గెలిపించాలని పిఠాపురం పర్యటిస్తున్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఓటర్లకు పిలుపునిస్తున్నారు. అయితే ఇక్కడే మిథున్ రెడ్డి ఇక్కడే ఓ విషయం మరిచిపోయారని జనసైనికులు కామెంట్లు...
టాప్లో నలుగురు కూటమి అభ్యర్థులు
ఏపీ శాసనసభ ఎన్నికలు ఎన్నడూ లేనంతగా ఈసారి మరింత ఆసక్తికరంగా మారాయి. ఇటు అధికార వైఎస్సార్సీపీకి, అటు టీడీపీ,జనసేన, బీజేపీ కూటమికి ఈ ఎన్నికలు చావోరేవో అనే పరిస్థితి తలెత్తడంతో.. అభ్యర్ధులంతా ఈ...