Home Search
శ్రీరామ మందిరం - search results
If you're not happy with the results, please do another search
అయోధ్య రామమందిరంలోకి 2024 జనవరి నుంచి భక్తులకు అనుమతి – శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్
అయోధ్యలో నూతనంగా నిర్మిస్తున్న రామ మందిరాన్ని ఎప్పుడెప్పుడు దర్శిద్దామా అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న వారికి శుభవార్త. రామమందిరంలోకి 2024 జనవరి నుంచి భక్తులకు అనుమతి ఉండనుంది. ఈ మేరకు శ్రీ...
అయోధ్య రామమందిరం పేరు కూడా మార్పు
అయోధ్యాపురిలో దివ్య తేజస్సుతో బాలరాముడు కొలువుదీరడంతో ఇప్పుడు భక్తుల చూపు అటే పడింది. బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం ప్రారంభం అవడం కంటే ముందే ..అత్యంత ఘనంగా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తయ్యాక...
రామ్లల్లా ఉండేది ఇక టెంటులో కాదు.. దివ్యమందిరంలో: మోడీ
రామ్లల్లా ఇక టెంటులో ఉండాల్సిన అవసరం లేదని.. దివ్యమందిరంలో కొలువుదీరారని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట క్రతువు ముగిసిన అనంతరం మోడీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు...
శ్రీరాముడు నా కలలోకి వచ్చాడు.. తేజ్ ప్రతాప్ సంచలన వ్యాఖ్యలు
దేశం మొత్తం చూపు యూపీపైనే ఉంది. ఆయోధ్య రాములోరి ఆలయం ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని కోట్లాది మంది భారతీయులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కేంద్ర, యూపీ ప్రభుత్వాలు రామాలయ ప్రారంభోత్సవానికి...
అయోధ్యలో శ్రీరాముని విగ్రహం ఇలా ఉంటుందట..
కోట్లాది మంది భారతీయలు ఎంతో భక్తిగా ఎదురుచూస్తున్న క్షణాలు వచ్చేస్తున్నాయి. మరికొద్ది రోజుల్లోనే అయోధ్యలో రాముడి విగ్రహం..ప్రతిష్టించబోతోన్నారు. అయితే అయోధ్యలో రూపుదిద్దుకున్న రామమందిరంలో కొలువుదీరనున్న రాముడు ఎలా ఉంటాడో తెలిసింది. రామ మందిరంలో...
శ్రీరామ నవమి సందర్భంగా.. హైదరాబాద్లో కొనసాగుతున్న శోభాయాత్ర, 2వేల మంది పోలీసులతో బందోబస్తు
శ్రీరామ నవమి సందర్భంగా హైదరాబాద్లో శ్రీరామ్ శోభాయాత్ర కొనసాగుతోంది. గురువారం మధ్యాహ్నం వేలాదిగా తరలి వచ్చిన రామ భక్తుల జై శ్రీ రామ్ నినాదాలతో పాతబస్తీ లోని సీతారాంబాగ్ రామ మందిరం నుంచి...
రామమందిరం నిర్మాణం ప్రారంభం
అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆగస్టు 5 న వైభవంగా భూమి పూజ జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా రామమందిరం నిర్మాణ పనులు ప్రారంభమయినట్టు శ్రీరామ జన్మభూమి...
రామమందిరం మన సంస్కృతి, జాతీయ స్ఫూర్తికి ఆధునిక చిహ్నం – పీఎం మోదీ
అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ రోజు భూమి పూజ కార్యక్రమం వైభవంగా జరిగింది. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో పీఎం మోదీ ప్రసంగించారు. ఈ...
నేడే అయోధ్యలో రామమందిరం కు భూమిపూజ, భారీ ఏర్పాట్లుతో సిద్ధం
అయోధ్యలో నిర్మించనున్న రామమందిరం నిర్మాణానికి ఈ రోజు (ఆగస్టు 5, బుధవారం) ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేయనున్నారు. ఈ భూమి పూజ కార్యక్రమానికి పీఎం మోదీ, ఆరెస్సెస్ చీఫ్ మోహన్...
అయోధ్యలో నిర్మించనున్న రామమందిరం నమూనా విడుదల
అయోధ్యలో నిర్మించనున్న రామమందిరం నిర్మాణానికి ఆగస్టు 5, బుధవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత కరోనా వ్యాప్తి పరిస్థితుల దృష్ట్యా భూమి పూజ...