Home Search
సమగ్ర సర్వే - search results
If you're not happy with the results, please do another search
వచ్చే ఏడాది చివరినాటికి రాష్ట్రంలో సమగ్ర సర్వే పూర్తి, సరిహద్దు రాళ్లు పాతి రైతులకు భూ హక్కు పత్రాలిస్తాం...
ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఏడాది చివరినాటికి సమగ్ర భూ సర్వే పూర్తి అవుతుందని, దాని ప్రకారం సరిహద్దు రాళ్లు పాతి రైతులకు హక్కు పత్రాలిస్తామని పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. బుధవారం...
ఏపీ కేబినెట్ నిర్ణయాలు: 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ, రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర భూసర్వే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన నవంబర్ 27, శుక్రవారం ఉదయం వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ భేటీలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు...
రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే జనవరి 1 నుంచి ప్రారంభం: ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 31, సోమవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టబోయే భూ సర్వే పైలెట్ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష కార్యక్రమంలో డిప్యూటీ సీఎం, రెవెన్యూశాఖ...
స్వచ్ఛ సర్వేక్షణ్ 2022లో తెలంగాణలోని 16 పట్టణ స్థానిక సంస్థలకు అవార్డులు, దేశానికే ఆదర్శమన్న సీఎం కేసీఆర్
స్వయం పాలనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో పట్టణ ప్రగతి గుణాత్మక దిశగా సాగుతూ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ...
హైదరాబాద్ లో నాలాల విస్తరణ, అభివృద్ధికై సమగ్ర కార్యక్రమంపై మంత్రి కేటీఆర్ సమీక్ష
హైదరాబాద్ నగరంలోని నాలాల విస్తరణ, అభివృద్ధి కోసం ఒక సమగ్ర కార్యక్రమాన్ని చేపట్టేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ప్రణాళికలను రూపొందించింది. ఈ కార్యక్రమానికి సంబంధించి మంగళవారం నాడు తెలంగాణ రాష్ట్ర...
ఇప్పటికే రాష్ట్రంలో 60 లక్షల ఇళ్లలో సర్వే పూర్తి చేశాం: మంత్రి కేటీఆర్
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు కోవిడ్ నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు, రాష్ట్రంలో పరిస్థితి నియంత్రణలో ఉందని, వ్యాక్సినేషన్, లాక్డౌన్, ఇతర చర్యల వలన కోవిడ్ తగ్గుముఖం పడుతుందని...
ధరణి పోర్టల్ వల్ల రెవెన్యూలో అవినీతి అంతం, త్వరలోనే డిజిటల్ సర్వే: సీఎం కేసీఆర్
ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విధంగా రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే డిజిటల్ సర్వే చేసి, వ్యవసాయ భూములకు కో ఆర్డినేట్స్ (అక్షాంశ రేఖాంశాలు) ఇస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. సర్వే కోసం వెంటనే...
ధరణి పోర్టల్ లోటుపాట్లపై రేవంత్ రెడ్డి ఆరా
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన మార్క్ పరిపాలను చూపిస్తున్నారన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన మొదటి రోజే.. ప్రగతి భవన్ను ప్రజాభవన్ గా మార్చిన సీఎం.. సామాన్యులు తమ సమస్యలను...
భూ వివాదాల పరిష్కారం కోసం ప్రతి మండలంలో ట్రైబ్యునల్ ఏర్పాటు.. ‘జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష’పై సమీక్షలో సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపడుతున్న సమగ్ర సర్వేతో భూ వివాదాలన్నీ పరిష్కారమవుతాయని పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. మంగళవారం ఆయన 'జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష' పథకంపై సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని తన...
‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష’ పథకంపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్లో భూ వివాదాలకు చెక్ పెట్టే ఉద్దేశంతో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం తన...