Home Search
సాంకేతిక - search results
If you're not happy with the results, please do another search
ఢిల్లీ బయలుదేరిన సీఎం జగన్.. విమానంలో సాంకేతిక లోపం, గన్నవరంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. ఈ క్రమంలో ఆయన సోమవారం సాయంత్రం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఆయన కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన విమానంలో...
దేశవ్యాప్తంగా నిలిచిపోయిన వాట్సాప్ సర్వీసులు, సాంకేతిక సమస్యలతో సేవలకు అంతరాయం
దేశవ్యాప్తంగా వాట్సాప్ సర్వీసులు నిలిచిపోయాయి. దేశవ్యాప్తంగా వాట్సాప్ నెట్వర్క్ మధ్యాహ్నం 12:30 నుంచి ఆగిపోయింది. ఒక్కసారిగా సేవలు ఆగిపోవడంతో యూజర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాట్సాప్లో మెసేజ్ డెలివరీ స్టేటస్తో పాటు డబుల్...
ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్తున్న స్పైస్జెట్ విమానంలో సాంకేతిక సమస్య.. పాకిస్థాన్లో ఎమర్జెన్సీ లాండింగ్
ఢిల్లీ నుంచి దుబాయ్ బయల్దేరిన స్పైస్జెట్ బోయింగ్ 737 విమానం సాంకేతిక లోపంతో పాకిస్థాన్ లోని కరాచీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఢిల్లీ నుంచి దుబాయ్కి బయలుదేరిన స్పైస్జెట్ B737 ఎయిర్క్రాఫ్ట్...
పాకిస్థాన్ లోకి పొరపాటున దూసుకెళ్లిన భారత్ మిస్సైల్, సాంకేతికలోపం వల్లేనని రక్షణ శాఖ ప్రకటన
మార్చి 9వ తేదీన భారత్ కు సంబంధించిన ఓ మిస్సైల్/క్షిపణి పాకిస్థాన్ భూభాగంలోకి దూసుకెళ్లి కూలిపోయింది. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ప్రమాదవశాత్తు క్షిపణి...
ఈటల రాజేందర్ కు తప్పిన ప్రమాదం, విమానంలో సాంకేతిక సమస్య
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ సహా మరికొందరు ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఈటలతో పాటుగా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్,...
సెంటున్నర జగన్ వర్సెస్ టిడ్కో చంద్రబాబు
ఒకటి కాదు.. రెండు కాదు.. అధికారంలోకి వచ్చి ఏకంగా నాలుగు సంవత్సరాల 11 నెలలు.. పట్టించు కోవడం మానేసి .. ఎన్నికలకు వెళ్లబోయే ఒకే ఒక్క నెల ముందు.. టిడ్కో ఇళ్ల పంపిణీకి...
చేనేతకు అండగా పెమ్మసాని..
ప్రతి సమస్యకూ ఓ పరిష్కారం.. ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలనే ఆలోచనతో ముందడుగు వేస్తున్నారు.. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్న పెమ్మసాని.. వినూత్న...
దర్శనభాగ్యంతో కొత్త విషయాలు వెలుగులోకి..
అయోధ్య రామయ్య.. లక్షలాది మంది భక్తుల నీరాజనాలు అందుకుంటున్నారు. శ్రీరామ స్ఫూర్తి భజనలు, ప్రత్యేక కార్యక్రమాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రామనామ స్మరణతో దేశం ఇంకా మార్మోగుతూనే ఉంది. ఆ తాదాత్మ్యత నుంచి...
తొమ్మిదేళ్లలో బయటపడ్డ 250 మిలియన్ల మంది
తొమ్మిదేళ్లలో 24.82 కోట్ల మంది పేదరికం నుండి బయటపడినట్లు తాజాగా నీతి ఆయోగ్ వెల్లడించింది. 2013-14 తో పోల్చితే 2022-23 మధ్య తొమ్మిదేళ్లలో దాదాపు 250 మిలియన్ల మంది పేదరికం నుంచి తప్పించుకున్నట్లు...
ముంబై నావల్ డాక్యార్డ్ నుంచి ఐఎన్ఎస్ ఇంఫాల్ ఎంట్రీ
డ్రాగన్కంట్రీ చైనాకు చెక్ పెట్టడానికి ఇండియా ..జల, వాయు, భూతలం నుంచి చైనా చేస్తున్న దాడులను తిప్పి కొట్టడానికి సన్నద్ధం అవుతోంది.దీనిలో భాగంగా ముంబైలో ఐఎన్ఎస్ ఇంఫాల్ జల ప్రవేశం చేసింది. పూర్తి...