Home Search
సికింద్రాబాద్ పార్లమెంట్ - search results
If you're not happy with the results, please do another search
పార్లమెంట్ ఎన్నికల బాధ్యతలు కేటీఆర్ భుజానా..
అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవం భారతీయ రాష్ట్ర సమితిని వెంటాడుతోంది. ఆ అనుభవం నుంచి పాఠాలు నేర్చుకుని లోక్సభ ఎన్నికల్లో రాణించాలని ఆ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. అధినేత కేసీఆర్ శస్త్రచికిత్స కారణంగా...
తెలంగాణలో హాట్ టాపిక్ అయిన మహ్మద్ ఇబ్రహీం
తెలంగాణలోని సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం కోసం ఓ ఆటో డ్రైవర్ నామినేషన్ వేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. తెలంగాణలో మొత్తం 17 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో...
జూబ్లీహిల్స్పై కన్నేసిన అజహరుద్దీన్..
తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. కాంగ్రెస్కు అసంతృప్త నేతలతో కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ఇప్పటికే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది టీకాంగ్రెస్. అభ్యర్థుల లిస్ట్ తయారుచేసే పనిలో బిజీగా ఉంది. ఐతే.. టికెట్...
బన్సీలాల్ పేటలో పునరుద్ధరించిన మెట్లబావి ఈ నెల 5న మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం
బన్సీలాల్ పేట లో పునరుద్ధరించి, ఎంతో గొప్పగా అభివృద్ధి చేసిన మెట్ల బావిని డిసెంబర్ 5వ తేదీన రాష్ట్ర మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక,...
తెలంగాణలో కొనసాగుతున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జన ఆశీర్వాద్ యాత్ర
తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి జన ఆశీర్వాద్ యాత్ర కొనసాగుతుంది. శనివారం ముందుగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహా స్వామివారిని కేంద్రమంత్రి కిషన్...
కరోనా, భారీ వర్షాల వంటి కష్ట సమయాల్లో సైతం ప్రజల మద్యనే ఉన్నాం: మంత్రి కేటిఆర్
ప్రజల కష్ట సుఖాలలో అండగా ఉంటూ, నిరంతరం ప్రజల మద్యనే ఉండే ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించి ప్రోత్సహించాలని రాష్ట్ర మున్సిపల్, పరిశ్రమలు, ఐటి శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కోరారు. శుక్రవారం...
ఫలితాల తర్వాత పెనుమార్పులు!
తెలంగాణలో సార్వత్రిక సమరం ముగిసింది. 17 లోక్సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మెజారిటీ సీట్ల కోసం కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ ఎస్ హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. ప్రజలు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం...
తెలంగాణలో కొత్తవారికీ ఛాన్స్ దక్కుతుందా?
తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్ను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవడానికి బీజేపీ హైకమాండ్ భావిస్తుంది. అయితే సిట్టింగులకి ఈ సారి టికెట్లు ఇస్తారని ప్రచారం జరుగుతుండటంతో పాటు.. మరోవైపు కొత్తవారు...
బీజేపీ అభ్యర్థుల జాబితా వచ్చేది అప్పుడే..
లోక్సభ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో దేశం మొత్తం ఎన్నికల వాతావరణం కనపడుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలపై దృష్టిపెట్టేసాయి. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. అటు ప్రాంతీయ పార్టీలు మెజార్టీ స్థానాలు దక్కించుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి....
మల్కాజిగిరి.. ఆశావహుల కిరికిరి..
అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు, ఓట్ల శాతం పెరగడంతో కాస్త ఉత్సాహంగా ఉన్న కమలం పార్టీ లోక్ సభ ఎన్నికల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని ప్రయత్నాలు చేస్తోంది. అందరి కంటే ముందుగానే పార్లమెంట్...