Home Search
సీఎం కాన్వాయ్ - search results
If you're not happy with the results, please do another search
ఈడీ కాకపోతే బోడీ పెట్టుకో, నిజాయితిగా ఉన్నవాళ్లు ఎందుకు భయపడతారు?: సీఎం కేసీఆర్
మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం మునుగోడు మండల కేంద్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీ 'ప్రజా దీవెన' పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు హాజరయ్యేందుకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి...
మునుగోడులో నేడే సీఎం కేసీఆర్ ప్రజాదీవెన సభ
మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. ఉపఎన్నిక సన్నద్ధతలో భాగంగా నేడు (ఆగస్టు 20, శనివారం) మునుగోడు మండల కేంద్రంలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ...
విశాఖలో ఏపీ సీఎం వైఎస్ జగన్ కు ఘన స్వాగతం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి విశాఖపట్నం చేరుకున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదన నేపథ్యంలో విశాఖ పట్నాన్ని ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటిస్తారని భావిస్తున్న తరుణంలో విశాఖపట్నం చేరుకున్న సీఎం వైఎస్ జగన్ కు...
రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం
సంచలన నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్గా మారుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సీఎం పదవి చేపట్టి నెల రోజులు కూడా కాకముందే.. స్పీడ్గా నిర్ణయాలు తీసుకుంటున్నారు. దూకుడుగా ముందుకెళ్తున్నారు. రోజుకు రెండు, మూడు శాఖలపై...
మూడోసారి వారణాసి నుంచి మోదీ
దేశ సార్వత్రిక ఎన్నికల సమరంలో ఆసక్తికర ఘట్టం చోటుచేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసి నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మూడోసారి నామినేషన్ దాఖలు చేశారు. వినూత్నంగా, ఆకట్టుకునేలా ఆ కార్యక్రమం కొనసాగింది....
ఊహాతీతంగా రేవంత్ పాలన
‘ఎనుముల రేవంత్రెడ్డి అనే నేను ..’అని సీఎంగా రేవంత్ రెడ్డిప్రమాణం చేసి నేటికి పదో రోజు. ఈ స్వల్ప వ్యవధిలోనే రేవంత్మార్క్ ఏమిటో శాంపిల్గా చూపించారు. బహుశా ఎవరూ ఊహించి ఉండరు. ఎన్నికల్లో...
విశాఖలో ప్రధాని మోదీ రోడ్ షో.. భారీగా తరలివచ్చిన ప్రజలు, బీజేపీ కార్యకర్తలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం రాత్రి విశాఖపట్నం చేరుకున్నారు. మదురై విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఆయన రాత్రి 8 గంటల సమయంలో విశాఖపట్నంలోని ఐఎన్ఎస్ డేగకు చేరుకున్నారు....
దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ప్రధాని మోదీ పంజాబ్ పర్యటన రద్దు
పంజాబ్లో ప్రధాని నరేంద్ర మోదీ ఫిరోజ్పూర్ ర్యాలీ భద్రతా కారణాల రీత్యా రద్దు కావడం కాక రేపుతోంది. నిరసనకారుల అడ్డగింతతో ప్రధాని తిరిగి భటిండా విమానాశ్రయానికి చేరుకోవడంతో పంజాబ్ ప్రభుత్వంపై కేంద్ర హోంశాఖ...
లఖీమ్పూర్ ఖేరీలో రైతుల ఆందోళన హింసాత్మకం, నలుగురు రైతులు సహా 9 మంది మృతి
ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని లఖీమ్పూర్ ఖేరీ జిల్లాలో ఆదివారం నాడు రైతులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. రైతులు నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా...
చంద్రబాబు బస్సుపై దాడి ఘటనపై గవర్నర్ కి ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటన సందర్భంగా ఆయన బస్సుపై జరిగిన దాడి ఘటనపై టీడీపీ పార్టీ నాయకులు ఈ రోజు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు ఫిర్యాదు చేశారు....