Home Search
సుబ్రమణ్యం - search results
If you're not happy with the results, please do another search
అత్యంత విషమంగా ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో గత కొన్ని రోజులుగా చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయనకు నిర్వహించిన కరోనా...
ఎస్పీ బాలసుబ్రమణ్యం కు కరోనా నెగటివ్
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో గత కొన్ని రోజులుగా చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి...
ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యంపై తప్పుగా ప్రచారం చేయొద్దు
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఫలితం నెగెటివ్ గా వచ్చిందని వచ్చిన వార్తలపై ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ ఓ వీడియో ద్వారా స్పందించారు. తన తండ్రి...
గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
కరోనావ్యాప్తి రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖులు సైతం కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కు కూడా కరోనా...
అసలేం జరుగుతోంది?
తిరుపతి రాజకీయాలు రంజుగా మారాయి. ఓవైపు వైసీపీ ప్రచారంలో దూసుకుపోతుంటే ఇటు కూటమి స్పీడ్కు కాస్త బ్రేకులు పడ్డాయి. చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక కూటమి పార్టీల నేతల్లో అంతర్గత రచ్చకు దారి...
తెగ టెన్షన్ పడుతున్న తెలుగు తమ్ముళ్లు
చిత్తూరు జిల్లాలో ఐదుమంది అభ్యర్ధులను, తిరుపతి జిల్లాలో ఇద్దరికి టీడీపీ అభ్యర్థులుగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. చిత్తూరు అభ్యర్థిగా గురజాల జగన్మోహన్రావు, జీడి నెల్లూరు నియోజకవర్గం అభ్యర్థిగా విఎం.థామస్ను ఇద్దరూ కొత్తవారినే...
చిరంజీవితో పాటు ఐదుగురికి పద్మవిభూషణ్ అవార్డులు
ప్రతి ఏడాదిలాగే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈసారి కూడా పురస్కారాలను ప్రకటించింది. తమ సేవల ద్వారా సమాజంలో తమ సొంత గుర్తింపును సృష్టించుకున్న వ్యక్తులు ఈ జాబితాలో ఉన్నారు.అలా ఈ ఏడాది ఐదుగురికి...
కాకినాడ: డ్రైవర్ సుబ్రహ్మణ్యం భార్య అపర్ణకు సర్కార్ కొలువు.. నియామక పత్రాన్ని అందజేసిన కలెక్టర్ కృతికా శుక్లా
కాకినాడలో ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ కారు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్యకు గురైన విషయం తెలిసిందే. దీనిలో ఎమ్మెల్సీ హస్తం ఉండటంతో ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. తాజాగా కారు డ్రైవర్...
గౌతమ్ సవాంగ్ ను ఆకస్మికంగా ఎందుకు మార్చారో ప్రజలకు చెప్పాలి: పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ గౌతమ్ సవాంగ్ ను బదిలీ చేసి, ఆయన స్థానంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న కసిరెడ్డి వి రాజేంద్రనాథ్ రెడ్డికి రాష్ట్ర డీజీపీగా పూర్తి అదనపు...
ఏపీ శాసనమండలిలో మారిన సమీకరణాలు, వైఎస్సార్సీపీకి పెరిగిన బలం
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో జూన్ 18, శుక్రవారం నాడు ఎనిమిది మంది ఎమ్మెల్సీల పదవీకాలం ముగిసింది. ఇందులో తెలుగుదేశం పార్టీకి చెందిన వారు ఏడుగురు ఉండగా, అధికార వైఎస్సార్సీపీ నుంచి ఒకరు ఉన్నారు. 8...