Home Search
సెక్యూరిటీ సిబ్బంది - search results
If you're not happy with the results, please do another search
సీఎం సెక్యూరిటీ సిబ్బందిలో 13 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
దేశంలో కరోనా వైరస్ తీవత్ర రోజురోజుకి పెరుగుతుండడంతో గత కొన్ని రోజులుగా పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలువురు ప్రజాప్రతినిధులు, వారి సిబ్బంది కూడా...
నాపై, నా సిబ్బందిపై దాడికి ప్రయత్నించారన్న పవన్
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల్లో రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం సాగుతోంది. అయితే ఈ ప్రచారంలో పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు....
సీఐఎస్ఎఫ్ 54వ రైజింగ్ డే: సీఐఎస్ఎఫ్ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు.
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) 54వ వ్యవస్థాపన దినోత్సవం సందర్భంగా సీఐఎస్ఎఫ్ సిబ్బందికి, వారి కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని ట్వీట్ చేశారు. "సీఐఎస్ఎఫ్...
బీఎస్ఎఫ్ 58వ రైజింగ్ డే: బీఎస్ఎఫ్ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్) 58వ వ్యవస్థాపన దినోత్సవం సందర్భంగా బీఎస్ఎఫ్ సిబ్బందికి, వారి కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశాన్ని రక్షించడంలో మరియు అత్యంత శ్రద్ధతో దేశానికి సేవ...
‘కాశీ విశ్వనాథ్ ధామ్’ సిబ్బందికి ప్రధాని మోదీ చిరుకానుక
ప్రతిష్ఠాత్మక 'కాశీ విశ్వనాథ్ ధామ్' సిబ్బందికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. ప్రధాని కలల ప్రాజెక్టు అయిన ‘కాశీ విశ్వనాథ్ కారిడార్’ ఫేజ్-1ను గతేడాది డిసెంబర్ లో ప్రారంభించిన...
కూకట్ పల్లిలో ఏటీఎం సిబ్బందిపై కాల్పులు, నగదు దోచుకెళ్లిన దుండగులు
హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లిలో కాల్పుల ఘటన కలకలం రేపింది. కూకట్ పల్లిలోని పటేల్ కుంట పార్క్ సమీపంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంకు వద్ద గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. బ్యాంక్ వద్ద...
రాజ్భవన్లో 84 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్, క్వారంటైన్ కు తరలింపు
దేశంలో మహారాష్ట్ర తర్వాత తమిళనాడులో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా ప్రభావం ఆ రాష్ట్ర రాజ్భవన్ పై కూడా పడింది. రాజ్ భవన్ లో...
ఢిల్లీ ఎయిమ్స్ లో 480 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్
దేశంలో మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల తర్వాత ఢిల్లీలో కరోనా తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో ఇప్పటికే 23,645 కరోనా కేసులు నమోదవగా, 9542 మంది కోలుకున్నారు, 615 మంది మరణించారు....
ఢిల్లీ ఎయిమ్స్ లో ఇప్పటికి 195 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్
దేశంలో మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల తర్వాత ఢిల్లీలో కరోనా తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో ఇప్పటికే 15,257 కరోనా కేసులు నమోదవగా, 7264 మంది కోలుకున్నారు, 303 మంది మరణించారు....
అమెరికా అధ్యక్షుడి కాన్వాయ్లో భద్రతా వైఫల్యం
ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన వ్యక్తి అమెరికా అధ్యక్షుడు. ఆయనకున్నంత భద్రత ప్రపంచంలో ఏ అధ్యక్షుడికి కూడా ఉండదు. యూఎస్ సీక్రెట్ సర్వీసెస్ అధ్యక్షుడి భద్రత కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది....