Home Search
త్రిపుర - search results
If you're not happy with the results, please do another search
త్రిపుర రాష్ట్ర టూరిజం అంబాసిడర్గా.. భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ
భారత క్రికెట్ దిగ్గజం, టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ త్రిపుర రాష్ట్ర టూరిజం అంబాసిడర్గా నియమితులయ్యారు. గంగూలీని త్రిపుర టూరిజం అంబాసిడర్గా నియమిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం...
త్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా ప్రమాణ స్వీకారం, పాల్గొన్న ప్రధాని మోదీ, బీజేపీ నేతలు
త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ నేత మాణిక్ సాహా ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం ఉదయం అగర్తలలోని స్వామి వివేకానంద మైదానంలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో త్రిపుర గవర్నర్ సత్యదేవ్ నారాయణ్...
త్రిపుర ముఖ్యమంత్రిగా మార్చి 8న మాణిక్ సాహా ప్రమాణ స్వీకారం?
ఇటీవల జరిగిన త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. త్రిపురలో 60 అసెంబ్లీ స్థానాలకు గాను సీఎం పీఠం దక్కించుకునేందుకు 31...
త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దిశగా బీజేపీ, వరుసగా రెండోసారి అధికారంలోకి…
త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కూటమి విజయం దిశగా వెళ్తుంది. త్రిపుర ఎన్నికల్లో బీజేపీ మరియు ఐపీఎఫ్టీ పొత్తులో పోటీ చేసిన విషయం తెలిసిందే. బీజేపీ 55 స్థానాల్లో...
త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో మొదలైన అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్, ఫలితాలపై ఉత్కంఠ
ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ లలో గురువారం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్ల వద్దకు ఈవీఎంలు చేరుకోగా.. ఈ ఉదయం 8 గంటలకు ముందుగా పోస్టల్...
త్రిపురలో ముగిసిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్, మార్చి 2న ఫలితాలు
త్రిపుర రాష్ట్రంలో అక్కడక్కడా చెదురుముదురు సంఘటనల మినహా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నేడు ఒకే విడతలో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. గురువారం ఉదయం 8 గంటలకు...
త్రిపుర రాష్ట్రంలో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
త్రిపుర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. త్రిపురలో నేడు ఒకే విడతలో 60 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. గురువారం ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం అవ్వగా, ఓటు హక్కును...
త్రిపురలో రేపే ఒకే విడతలో 60 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్
త్రిపుర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు (ఫిబ్రవరి 16, గురువారం) ఒకే విడతలో మొత్తం 60 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరగనుంది. గురువారం ఉదయం 7 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్...
త్రిపురలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వచ్చాకే హింసకు ఫుల్స్టాప్ – ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం త్రిపురలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దీనిలో భాగంగా ఆయన బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా రెండు ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగించారు. ఈ క్రమంలో ధలాయ్ జిల్లాలోని అంబాస్సాలో మధ్యాహ్నం...
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మణిపూర్, మేఘాలయ, త్రిపుర ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
మణిపూర్, మేఘాలయ మరియు త్రిపుర రాష్ట్రాల ప్రజలకు వారి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. "మణిపూర్ ప్రజలకు...