ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 1184 కరోనా పాజిటివ్ కేసులు, 11 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో సెప్టెంబర్ 26, ఆదివారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,46,841 కు, మరణాల సంఖ్య 14,136 కు పెరిగింది. ఇక గడిచిన 24 గంటల్లో 1,333 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 20,19,657 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 13,048 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
ఏపీలో జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు(1184):
- తూర్పుగోదావరి – 218
- చిత్తూరు – 165
- గుంటూరు – 150
- నెల్లూరు – 138
- పశ్చిమగోదావరి – 126
- కృష్ణా – 116
- ప్రకాశం – 114
- కడప – 59
- విశాఖపట్నం – 35
- శ్రీకాకుళం – 27
- విజయనగరం – 20
- అనంతపూర్ – 13
- కర్నూల్ – 3
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ