ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త అందించింది. వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న 269 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో గ్రూప్-4 ఉద్యోగాలు, నాన్ గెజిటెడ్, మెడికల్ ఆఫీసర్లు వంటి పోస్టులు ఉన్నాయి. పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్స్ అధికారిక వెబ్సైట్ https://psc.ap.gov.in లో అందుబాటులో ఉన్నాయని, అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తున్నామని ఏపీపీఎస్సీ పేర్కొంది.
269 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ :
- గ్రూప్ 4 పోస్టులు – 6
- నాన్ గెజిటెడ్ పోస్టులు – 45
- ఆయుష్ డిపార్ట్మెంట్ లో ఆయుర్వేద లెక్చరర్లు/అసిస్టెంట్ ప్రొఫెసర్స్ – 3
- ఆయుష్ లో హోమియో లెక్చరర్లు/అసిస్టెంట్ ప్రొఫెసర్స్ – 34
- ఆయుష్ లో ఆయుర్వేద మెడికల్ ఆఫీసర్స్ – 72
- ఆయుష్ లో హోమియో మెడికల్ ఆఫీసర్స్ – 53
- ఆయుష్ యునాని మెడికల్ ఆఫీసర్స్ – 26
- పలు ఇంజినీరింగ్ సేవలకై అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు (ఏఈఈ) – 23
- సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ – 7
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY