ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు విజయవాడలో పర్యటించారు. ఈ సందర్భంగా విజయవాడ తూర్పు నియోజకవర్గపరిధిలోని కృష్ణలంకలో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. కృష్ణానది వరదల వల్ల ఇబ్బందులు ఎదుర్కుంటున్న కృష్ణలంక ప్రజలకు శాశ్వత పరిష్కారం దిశగా రూ.125 కోట్లతో ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపడుతున్నారు. కరకట్ట నుంచి కోటినగర్ వరకు మొత్తం 1.5 కి.మీ పొడవు మేరకు ఈ ఫ్లడ్ ప్రొటెక్షన్ రిటైనింగ్ వాల్ నిర్మించేలా ప్రణాళిక రూపొందించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ