ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సీనియర్ నాయకుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు నియమితులయ్యారు. ఈ రోజు 27 మందితో కూడిన టీడీపీ కేంద్ర కమిటీని, 25 మందితో కూడిన టీడీపీ పొలిట్ బ్యూరో జాబితాను పార్టీ అధినేత, జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా ఎల్.రమణను కొనసాగిస్తున్నట్టు ప్రకటించారు.
టీడీపీ కేంద్ర కమిటీ సభ్యులు:
- గల్లా అరుణకుమారి
- కావలి ప్రతిభా భారతి
- సత్యప్రభ
- కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి,
- మెచ్చా నాగేశ్వరరావు
- సీఎచ్.కాశీనాథ్
- నారా లోకేశ్
- వర్ల రామయ్య
- రామ్మోహన్నాయుడు
- నిమ్మల రామానాయుడు
- రవిచంద్రయాదవ్
- కొత్తకోట దయాకరెడ్డి
- బక్కని నరసింహులు
- కంభంపాటి రామ్మోహన్రావు
- టీడీ జనార్ధన రావు
- దీపక్ రెడ్డి
- పట్టాభిరామ్
- మహమ్మద్ నసీఆర్
- ప్రేమ్ కుమార్ జైన్
- జ్యోస్నా
- నన్నూరి నర్సిరెడ్డి
- అశోక్ బాబు
- బచ్చుల అర్జునుడు
- మునిరత్నం
- గుంటుపల్లి నాగేశ్వరరావు
- బంటు వెంకటేశ్వర రావు
- శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు:
- కింజరాపు అచ్చెన్నాయుడు
- నారా లోకేష్
- ఎల్ రమణ
- యనమల రామకృష్ణుడు
- అశోక్ గజపతి రాజు
- అయ్యన్న పాత్రుడు
- కే ఈ కృష్ణమూర్తి
- నిమ్మకాయల చినరాజప్ప
- సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
- కాల్వ శ్రీనివాసులు
- నందమూరి బాలకృష్ణ
- వర్ల రామయ్య
- కళ వెంకట్రావు
- నక్కా ఆనందబాబు
- బొండా ఉమా
- గోరంట్ల బుచ్చయ్య చౌదరి
- ఎన్ఎండీ ఫరూక్
- గల్లా జయదేవ్
- రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి
- పితాని సత్యనారాయణ
- కొల్లు రవీంద్ర
- గుమ్మడి సంధ్యారాణి
- వంగలపూడి అనిత
- రావుల చంద్రశేఖర్ రెడ్డి
- అరవింద్ కుమార్ గౌడ్
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu