ఏపీలో 24 గంటల్లో 3175 కరోనా కేసులు, 29 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. జూలై 4, ఆదివారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19,02,923 కు చేరుకుంది. గత 24...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 605 కరోనా కేసులు, 7 మరణాలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 605 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జూలై 4, ఆదివారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 6,26,690 కి చేరింది. అలాగే...
దేశంలో కొత్తగా కోలుకున్న 52299 మంది కరోనా బాధితులు, రికవరీ రేటు 97.09 శాతం
భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. దేశవ్యాప్తంగా కొత్తగా 43,071 పాజిటివ్ కేసులు నమోదవగా, 955 మంది మరణించారు. దీంతో జూలై 4, ఆదివారం ఉదయం 8 గంటల...
తెలంగాణలో 24 గంటల్లో 2,08,611 మందికి కరోనా వ్యాక్సిన్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో జూలై 3, శనివారం నాడు 1,56,195 మందికి మొదటి డోస్, 52416 మందికి రెండో డోస్ కలిపి మొత్తం 2,08,611...
ఎటువంటి స్నేహితులను ఎంపిక చేసుకోవాలి? – బ్లెస్సీ వెస్లీ
జాన్ వెస్లీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానెల్ లో జీవితంలో మార్పుకు దోహదపడేలా ప్రేరణతో కూడిన సందేశాలు, ఉత్తేజకరమైన పాటలను తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో డాక్టర్ జాన్ వెస్లీ, బ్లెస్సీ వెస్లీ...
సిరిసిల్లలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్, పలు అభివృద్ధి పనులు ప్రారంభం
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జూలై 4, ఆదివారం నాడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ముందుగా తంగళ్లపల్లి మండలం మండేపల్లి వద్ద రూ.రూ.83.37...
తెలంగాణ వ్యవసాయం, రైతుల సంక్షేమం కోసం ఎవరితోనైనా, ఎంతవరకైనా పోరాడుతాం: సీఎం కేసీఆర్
నీటి కేటాయింపులు, పర్యావరణ అనుమతులు లేకుండా, జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే వున్నప్పటికీ కృష్ణా నదిపై ఆంధ్ర ప్రదేశ్ నిర్మిస్తున్న చట్టవ్యతిరేక పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం గుర్తించడంలేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు...
దేవునితో సహవాసము – శుభవార్త టీవీ
Subhavaartha Tv యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఉత్తేజకరమైన క్రిస్టియన్ పాటలు, క్రీస్తు సందేశాలు, ప్రార్ధనలకు సంబంధించిన వీడియోలను అందిస్తున్నారు. అలాగే విజయవంతమైన, ప్రశాంతమైన జీవనం ఆధారంగా రూపొందించిన వైవిధ్యమైన మరియు ఇతివృత్త సంబంధిత...
రాష్ట్రంలో ఆర్ధిక కార్యకలాపాలు పుంజుకునేలా బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలి: సీఎస్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శనివారం నాడు బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వేగవంతంగా అభివృద్ధి పయనంలో పయనించడానికి ఆర్ధిక కార్యకలాపాలు పుంజుకునేలా...
ఓట్స్ ఆమ్లెట్ వేసుకోవడం ఎలా?
Sreemadhu kitchen & vlogs యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్ వీడియోలతో పాటుగా వ్లాగ్స్, హెల్తీ డైట్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్ వంటి అంశాలపై ఉపయోగకరమైన వీడియోలు అందిస్తున్నారు. గొప్ప రుచిగా...















































