పామాయిల్ తోటలు పెంచి రైతులు అధిక ఆదాయం పొందాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం: మంత్రి హరీశ్ రావు
వ్యవసాయం అనేది రోటీన్ ప్రక్రియ కాదని, మారుతున్న కాలానికి అనుగుణంగా, మార్కెట్ డిమాండుకు అనుగుణంగానే మారాలని రైతులకు మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. శనివారం నాడు నాలుగవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో...
డ్రైవర్ కమ్ ఓనర్ స్కీం కింద లబ్ధిదారులకు కార్లు పంపిణీ
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గొప్ప లౌకిక వాది అని, ఆయన సుపరిపాలనలో మత సామరస్యం వెల్లివిరుస్తోందని మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీలు అన్నారు. మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో డ్రైవర్ కమ్...
హైదరాబాద్ లో నెలరోజుల్లో వ్యాక్సిన్ టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్ నగరంలో వ్యాక్సిన్ టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేయనున్నట్లు శనివారం నాడు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి వెల్లడించారు. నెలరోజుల్లో బయోటెక్నాలజీ డిపార్ట్ మెంట్ కింద హైదరాబాద్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్...
15 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి, విడాకులు తీసుకుంటున్న అమీర్ ఖాన్, కిరణ్ రావు
బాలీవుడ్ స్టార్ హీరో, మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్, కిరణ్ రావుల జంట విడిపోతున్నారు. 15 ఏళ్ల తమ వివాహబంధానికి స్వస్తి చెబుతూ, విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు అమీర్ ఖాన్,...
స్పేస్ లోకి శిరీష బండ్ల, అరుదైన ఘనత దక్కించుకున్న తెలుగు యువతి
భారత సంతతికి చెందిన మరో మహిళ చరిత్ర సృష్టించబోతోంది. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాకు చెందిన శిరీష బండ్ల స్పేస్ లోకి ప్రయాణించే రెండవ భారత సంతతి మహిళగా నిలువనున్నారు. అమెరికాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న...
ఏపీలో కొత్తగా 2930 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని పాజిటివ్ కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 90,532 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 2930 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. దీంతో...
మహారాష్ట్రలో కరోనా: కొత్తగా 9489 పాజిటివ్ కేసులు, 153 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో జూలై 3, శనివారం నాడు 9489 కరోనా కేసులు, 153 మరణాలు...
తెలంగాణలో కరోనా: 24 గంటల్లో 848 పాజిటివ్ కేసులు, 6 మరణాలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. కొత్తగా 848 కేసులు నమోదవడంతో జూలై 3, శనివారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,26,085 కి...
పన్నీర్ 65 తయారుచేసుకోవడం ఎలా? – యాంకర్ శ్యామల
యాంకర్ శ్యామల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్, హెల్త్ టిప్స్, ఫిట్ నెస్, స్కిన్ కేర్, ట్రావెలింగ్ విశేషాలతో పాటుగా పలు అంశాలపై తన అభిప్రాయాలను వీడియోల రూపంలో అందిస్తున్నారు. అందులో...
ఉత్తరాఖండ్ రాష్ట్ర కొత్త సీఎంగా పుష్కర్ సింగ్ ధామి, రేపే ప్రమాణస్వీకారం
ఉత్తరాఖండ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామి పేరు ఖరారైంది. శనివారం మధ్యాహ్నం కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మరియు ఇతర బీజేపీ నాయకులు ఆధ్వర్యంలో డెహ్రాడూన్లో జరిగిన బీజేపీ...















































