ఏపీకి చేరిన మరో 9 లక్షల కొవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ డోసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గురువారం నాడు ఏపీకి మరో 9 లక్షల కొవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ డోసులు చేరుకున్నాయి. ముందుగా పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్...
పరీక్షల తేదీలపై సీఎం వద్ద చర్చ జరగలేదు, సరైన సమయంలో సరైన నిర్ణయం : మంత్రి సురేశ్
రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని ఏపీ విద్యాశాఖ మంత్రి మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. అలాగే...
ఏపీలో కొత్తగా 6151 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని పాజిటివ్ కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో 1,02,712 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 6151 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో...
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ : భారత్ తుది జట్టు ఇదే …
సౌథాంప్టన్ లోని ది రోజ్ బౌల్ స్టేడియంలో రేపటి నుంచే (జూన్ 18) ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ 2021 ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటల...
చెన్నై స్టైల్ సాంబార్ తయారుచేసుకోవడం ఎలా? : యాంకర్ శ్రీముఖి
ప్రముఖ యాంకర్, నటి శ్రీముఖి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో ఎంటర్టైన్మెంట్ వీడియోలను అభిమానులు, వీక్షకులకు అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో “చెన్నై స్టైల్ సాంబార్” తయారుచేసుకోవడం...
తెలంగాణలో కొత్తగా 1492 కరోనా కేసులు, 1933 రికవరీలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. కొత్తగా 1492 కేసులు నమోదవడంతో జూన్ 17, గురువారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,09,417 కి...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం ఎంకే స్టాలిన్ భేటీ
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గురువారం నాడు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ప్రధానితో సీఎం స్టాలిన్ భేటీ అవ్వడం ఇదే మొదటి...
మహారాష్ట్రలో 24 గంటల్లో 9830 కరోనా కేసులు, 236 మరణాలు నమోదు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. గతకొన్ని రోజులుగా కొత్త కరోనా కేసులు, మరణాలు సంఖ్యలో తగ్గుదల కొనసాగుతుంది. ఈ క్రమంలో జూన్ 17, గురువారం కూడా 9,830 కరోనా కేసులు,...
దేశంలో ఇప్పటికే 26.55 కోట్లకుపైగా కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఇప్పటివరకు లబ్ధిదారులకు అందించిన మొత్తం కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 26.55 కోట్లు దాటింది. దేశవ్యాప్తంగా హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్ తో పాటుగా...
తెలంగాణలో ధాన్యం దిగుబడి, కొనుగోళ్లలో సరికొత్త చరిత్ర, ఏడాదిలో కోటి 40 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిరంతర శ్రమ, మేధోమథనం, దార్శనికత, దూరదృష్టితో రైతాంగానికి వెన్నుదన్నుగా నిలవడం వల్లే నేడు తెలంగాణ ప్రభుత్వం వరిసాగు విస్తీర్ణం, దిగుబడుల్లో రికార్డులను సృష్టిస్తూ కొనుగోలులో సరికొత్త చరిత్రను...










































