ఏపీ శాసనమండలి ప్రొటెం స్పీకర్గా విఠపు బాలసుబ్రహ్మణ్యం నియామకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి ప్రొటెం చైర్మన్గా సీనియర్ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం నియమితులయ్యారు. విఠపు బాలసుబ్రహ్మణ్యంను ప్రొటెం చైర్మన్గా నియమిస్తూ ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు....
దేశంలో కొత్తగా 62480 కరోనా కేసులు, 88977 రికవరీలు నమోదు
దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు తగ్గుముఖం పట్టింది. 73 రోజుల తరవాత దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 8 లక్షల కంటే (7,98,656) తక్కువుకు చేరుకుంది. అలాగే వరుసగా 36వ...
ప్రిలిమ్స్ రద్దుకు ఏపీపీఎస్సీ కీలక ప్రతిపాదనలు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల నియామకంలో భాగంగా నిర్వహించే పరీక్షల్లో గ్రూప్-1 మినహా మిగిలిన గ్రూప్-2, గ్రూప్-3, ఇతర కేడర్ పోస్టులకు ప్రిలిమ్స్ను (ప్రాథమిక పరీక్ష) తొలగించాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)...
టీఎస్ఆర్టీసీ కార్గో, పార్శిల్ సేవలకు పెరుగుతున్న ఆదరణ, ఏడాదిలో రూ.46 కోట్లు ఆదాయం
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు మానస పుత్రికగా దిన దినాభివృద్ధి చెందుతూ, అతి తక్కువ సమయంలోనే టీఎస్ఆర్టీసీ కార్గో, పార్శిల్ సేవలు వినియోగదారుల ఆదరణ చూరగొనటం సమష్టి కృషితోనే సాధ్యమైందని రాష్ట్ర రవాణా శాఖ...
రైతుబంధు : నాలుగోరోజున 7.05 లక్షల మంది రైతులకు రూ.1153.50 కోట్లు
తెలంగాణలో జూన్ 15 నుంచి రైతుబంధు నగదు పంపిణీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాలుగోరోజైన జూన్ 18, శుక్రవారం నాడు జరిగే రైతుబంధు పంపిణీ వివరాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ...
శ్రీశైలంలోని భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు శుక్రవారం ఉదయం శ్రీశైలంలోని భ్రమరాంబ, మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకున్నారు. సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి శ్రీశైల మల్లన్న దర్శనార్థం...
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ : వర్షం కారణంగా తొలిరోజు తొలి సెషన్ ఆట రద్దు
సౌథాంప్టన్ లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య భారత కాలమానం ప్రకారం ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యుటీసీ) ఫైనల్ 2021 ప్రారంభం కావాల్సి...
ఎంఎస్ఎంఈ రంగానికి చేయూత ఇవ్వండి, నిర్మలా సీతారామన్ కు మంత్రి కేటీఆర్ లేఖ
తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గురువారం నాడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. ఆత్మ నిర్భర్ ప్యాకేజీని మరోసారి పునర్నిర్వచించడం ద్వారా కరోనా వల్ల...
పీవీ సింధు అకాడమీకి భూమి కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధుకు (పీవీ సింధు) అకాడమీ, స్పోర్ట్స్ స్కూలు ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించింది. ప్రపంచ మహిళా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో...
జూలై 31 నాటికి సీబీఎస్ఈ 12వ తరగతి పలితాలు, మార్కుల కేటాయింపు విధానం ఇదే…
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 12వ తరగతి వార్షిక పరీక్షల ఫలితాలను జూలై 31 నాటికి విడుదల చేయాలని భావిస్తున్నట్టు కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ముందుగా దేశంలో కరోనా సెకండ్...












































