దేశంలో 8 లక్షలకుపైగా యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 95.93 శాతం
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. కొత్తగా 67,208 కరోనా కేసులు నమోదవడంతో జూన్ 17, గురువారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,97,00,313 చేరుకుంది....
సీఈవో సత్యనాదెళ్లను బోర్డు చైర్మన్ గా నియమించిన మైక్రోసాఫ్ట్ సంస్థ
అమెరికన్ మల్టీనేషనల్ టెక్నాలజీ సంస్థ మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ బుధవారం నాడు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) సత్య నాదెళ్లను తమ బోర్డు చైర్మన్ గా నియమించింది. మైక్రోసాఫ్ట్ బోర్డ్ చైర్మన్ గా సత్య...
మటన్ కర్రీ తయారుచేసుకోవడం ఎలా? – యాంకర్ శ్యామల
యాంకర్ శ్యామల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్, హెల్త్ టిప్స్, ఫిట్ నెస్, స్కిన్ కేర్, ట్రావెలింగ్ విశేషాలతో పాటుగా పలు అంశాలపై తన అభిప్రాయాలను వీడియోల రూపంలో అందిస్తున్నారు. అందులో...
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాల కల్పనపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల స్థితిగతులు, మౌలిక సౌకర్యాలను సమీక్షించేందుకు కేబినెట్ సబ్ కమిటీని నియమిస్తూ ఇటీవలే రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఆరోగ్య సబ్ కమిటీకి రాష్ట్ర...
రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షల నిర్వహణపై నేడు సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్య భద్రత దృష్ట్యా పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో కరోనా పరిస్థితులు అదుపులోకి వస్తుండడంతో...
హెచ్సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్పై వేటు!
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. హెచ్సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్పై అపెక్స్ కౌన్సిల్ వేటు వేసింది. అజారుద్దీన్ పై సభ్యులు చేసిన ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం నిబంధనలను ఉల్లంఘించిన...
తెలంగాణకు హరితహారం, ధరణిలపై కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్
రాష్ట్రముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు (స్ధానిక సంస్ధలు), డిఎఫ్ఓలు, డిపిఓలు, డిఆర్డిఓలు, మున్సిపల్ కమీషనర్లు ఇతర అధికారులతో స్ధానిక...
రైతుబంధు పంపిణీ : రెండు రోజులలో రూ.1,669.42 కోట్లు రైతుల ఖాతాలలో జమ
తెలంగాణ రాష్ట్రంలో రైతులకు జూన్ 15 నుంచి రైతుబంధు నగదు పంపిణీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు రోజులలో జరిగిన రైతుబంధు పంపిణీ వివరాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి...
జూన్ 20న సిద్ధిపేటలో సమీకృత కలెక్టరేట్, పోలీసు కమిషనరేట్ ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జూన్ 20న సిద్ధిపేటలో సమీకృత కలెక్టరేట్, పోలీసు కమిషనరేట్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంకు ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించబడే...
మహారాష్ట్రలో ఒకేరోజులో 10107 కరోనా కేసులు, 237 మరణాలు నమోదు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో బుధవారం కొత్తగా 10,107 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 59,34,880 కి చేరింది. కరోనాకు చికిత్స పొందుతూ మరో...











































