ఏపీలో కోవిడ్ తో అనాథలైన పిల్లలకు రూ.10 లక్షలు, ఎక్స్గ్రేషియాకు అర్హతలివే…
రాష్ట్రంలో కరోనా మహమ్మారి వలన తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన పిల్లల పేరుపై రూ.10 లక్షలు డిపాజిట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే....
ఏపీ విపత్తు నిర్వహణ సంస్ధకు 5 కోట్ల విరాళం అందించిన కియా మోటార్స్
కరోనా వ్యాప్తి నియంత్రణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తమ వంతు సాయంగా పలుసంస్థలు విరాళాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి చర్యలకు మద్ధతుగా తాజాగా కియా మోటర్స్...
రూ.2,29,779.27 కోట్ల అంచనా వ్యయంతో ఏపీ బడ్జెట్ 2021-22
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం మే 20, గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయింది. ముందుగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం ఏపీ ఆర్థిక...
దేశంలో కొత్తగా 2,76,110 కరోనా కేసులు, 3,69,077 రికవరీలు నమోదు
భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో 2,76,110 పాజిటివ్ కేసులు నమోదవగా, 3874 మంది మరణించారు. దీంతో మే 20, గురువారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల...
బ్లాక్ ఫంగస్ వ్యాధిని నోటిఫియాబుల్ వ్యాధిగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
కరోనా నుంచి కోలుకున్న వారిలో కొందరికి బ్లాక్ ఫంగస్ అనే వ్యాధి సోకుతున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్లాక్ ఫంగస్ వ్యాధి...
రెండోసారి కేరళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పినరయి విజయన్
కేరళ ముఖ్యమంత్రిగా పినరయి విజయన్ ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం మధ్యాహ్నం కేరళలో తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో జరిగిన ఈ ప్రమాణస్వీకార కార్యక్రమంలో గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ పినరయి విజయన్ చేత...
రేపు తెలంగాణ పదోతరగతి ఫలితాలు విడుదల
కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తునట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవలే పదోతరగతి విద్యార్థులందరినీ పాస్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ...
కరోనాతో రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
సీనియర్ కాంగ్రెస్ నేత, రాజస్థాన్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ పహాడియా (89) కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం కరోనా బారినపడిన ఆయన ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస...
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం మే 20, గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయింది. బడ్జెట్ సమావేశం ప్రారంభం అయిన వెంటనే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉభయ సభలనుద్దేశించి...
తెలంగాణలో లాక్డౌన్ : పెట్రోల్ బంకులకు మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా మే 12వ తేదీ నుంచి లాక్డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లాక్డౌన్ నుంచి పెట్రోల్ బంకులకు మినహాయింపు ఇస్తూ తెలంగాణ...















































