కరోనా వ్యాక్సినేషన్ పై కేంద్రం నూతన మార్గదర్శకాలు విడుదల
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియపై కోవిడ్-19 వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ జాతీయ నిపుణుల బృందం చేసిన తాజాగా సిఫార్సులను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అంగీకరించింది....
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా బి.జనార్ధన్ రెడ్డి నియామకం
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) చైర్మన్, సభ్యులను బుధవారం నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నియమించారు. సీఎం కేసీఆర్ ప్రతిపాదనల మేరకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదించారు. ప్రస్తుతం వ్యవసాయశాఖ...
మహారాష్ట్రలో 24 గంటల్లో 34031 కరోనా కేసులు, 594 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత కొనసాగుతుంది. రోజువారీగా నమోదయ్యే కరోనా కేసులు కొద్దిగా తగ్గుముఖం పట్టినప్పటికీ, మరణాలు పెద్ద సంఖ్యలో చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మే 19, బుధవారం కూడా...
తెలంగాణలో ఒకేరోజులో 3837 కరోనా కేసులు, 4976 రికవరీలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 3837 కేసులు నమోదవడంతో మే 19, బుధవారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5,40,603 కి చేరినట్టు...
టీఎస్ మోడల్ స్కూల్స్ అడ్మిషన్ టెస్ట్-2021: దరఖాస్తు గడువు పొడిగింపు
తెలంగాణ రాష్ట్రంలో మోడల్ స్కూల్స్ అడ్మిషన్ పరీక్షలు వాయిదాపడ్డాయి. ప్రస్తుత కరోనా పరిస్థితులు, లాక్ డౌన్ దృష్ట్యా మోడల్ స్కూల్స్ కు సంబంధించి 6వ తరగతి ప్రవేశాల కోసం జూన్ 6 న,...
నాలుగు ఆసుపత్రుల్లో సిటీస్కాన్, ఎంఆర్ఐ మిషన్లను ప్రారంభించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు నెల్లూరు, కడప, ఒంగోలు, శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రుల్లో సిటీస్కాన్, ఎంఆర్ఐ మిషన్లను ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం...
తెలంగాణలో వైద్య విద్యార్థుల స్టైపండ్ 15 శాతం పెంపు
రాష్ట్రంలోని మెడికల్, డెంటల్ హౌస్ సర్జన్లు, పీజీ వైద్య, సూపర్ స్పెషాలిటీ, ఎండీఎస్ విద్యార్థుల స్టైపండ్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పంపిన ప్రతిపాదనలను...
బ్లాక్ ఫంగస్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేరుస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
కరోనా బారినపడి కోలుకున్న కొందరికి తర్వాతి దశలో మ్యూకోర్ మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) అనే వ్యాధి సోకుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కూడా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో చికిత్స విషయంలో...
గాంధీ ఆసుపత్రిని సందర్శించిన సీఎం కేసీఆర్, వైద్యసిబ్బందికి అభినందనలు
ప్రభుత్వ దవాఖానాల్లో కోవిడ్ చికిత్స విధానాన్ని పరిశీలించేందుకు, కరోనా పేషెంట్లకు భరోసానిచ్చేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం గాంధీ దవాఖానాను సందర్శించారు. మధ్యాహ్నం గాంధీకి చేరుకున్న సీఎం కేసీఆర్ గంటపాటు కరోనా పేషెంట్లున్న...
ఈ సమయంలో పుట్టినరోజు వేడుకలు వద్దు, అభిమానులకు విజ్ఞప్తి చేసిన జూనియర్ ఎన్టీఆర్
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులకు ట్విట్టర్ వేదికగా ఈ రోజు ఒక విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో మే 20 తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఏ...















































