పర్యావరణవేత్త, చిప్కో ఉద్యమనేత సుందర్లాల్ బహుగుణ కన్నుమూత
ప్రఖ్యాత పర్యావరణవేత్త, చిప్కో ఉద్యమ నాయకుడు సుందర్లాల్ బహుగుణ కన్నుమూశారు. ఆయనకు కరోనా పాజిటివ్ గా తేలిన అనంతరం చికిత్స కోసం మే 8న రిషికేశ్లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో...
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కరోనా పేషంట్లకు ధైర్యం చెప్పిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుక్రవారం నాడు వరంగల్ లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మధ్యాహ్నం 12.45 గంటలకు ఎంజీఎం దవాఖానకు చేరుకున్న సీఎం కేసీఆర్ నేరుగా కరోనా పేషంట్లు...
బాధ్యతలు స్వీకరించిన టీఎస్పీఎస్సీ చైర్మన్, ఏడుగురు సభ్యులు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) చైర్మన్ గా ఐఏఎస్ అధికారి డా.బి.జనార్ధన్ రెడ్డిని ఇటీవలే రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నియమించిన సంగతి తెలిసిందే. అలాగే రమావత్ ధన్ సింగ్, కారం...
తెలంగాణ సంస్కృతి ప్రపంచ సాంస్కృతిక జీవన విధానానికి ఆదర్శం: సీఎం కేసీఆర్
ప్రపంచ సాంస్కృతిక దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. మానవజాతి ప్రగతికి సంస్కృతి, ప్రతిబింబంగా నిలుస్తుందని అన్నారు. విభిన్న మతాలు, కులాలు, భాషలు, జీవన విధానాలు, కట్టు,...
దేశంలో కొత్తగా 259551 కరోనా పాజిటివ్ కేసులు, 4209 మరణాలు నమోదు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 2,59,551 కరోనా పాజిటివ్ కేసులు, 4209 మరణాలు నమోదవడంతో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 2,60,31,991 కు చేరుకోగా, మరణాల సంఖ్య 2,91,331 కి పెరిగింది....
నేడు వరంగల్ లో సీఎం కేసీఆర్ పర్యటన, ఎంజీఎం ఆసుపత్రి సందర్శన
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుక్రవారం నాడు వరంగల్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రిని సీఎం కేసీఆర్ సందర్శించనున్నారు. ఎంజీఎం ఆసుపత్రిలో కరోనా బాధితులకు...
ఇంట్లోనే కరోనా పరీక్షలు, ఐసీఎంఆర్ మార్గదర్శకాలు ఇవే
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇంట్లోనే కరోనా పరీక్ష చేసుకునేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఆమోదం తెలిపింది. ఇంట్లోకే కరోనా పరీక్షలు చేసుకునేందుకు...
ఏపీలో బ్లాక్ఫంగస్ వ్యాధికి చికిత్స అందించే ఆసుపత్రుల వివరాలు ఇవే…
మ్యూకోర్ మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) కేసుల చికిత్సను ఆరోగ్యశ్రీలో చేరుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. దీంతో బ్లాక్ ఫంగస్ చికిత్సకయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. కాగా రాష్ట్రంలో...
మెగాస్టార్ చిరంజీవి కీలక నిర్ణయం, తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ బ్యాంకుల ఏర్పాటు
దేశంలో కరోనా చికిత్సలో భాగంగా పలు రాష్ట్రాలు ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కేంద్రప్రభుత్వం కేటాయింపులు సహా ఆక్సిజన్ సరఫరా కోసం రాష్ట్రప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆక్సిజన్...
ఏపీలో కొత్తగా 22610 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో 1,01,281 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 22610 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. అనంతపూర్, చిత్తూరు,...













































