కరోనాతో 24 గంటల్లో 828 మంది మృతి, మరో 62919 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. గతకొన్ని రోజులుగా రోజువారీగా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 30, శుక్రవారం కూడా 62919 కరోనా కేసులు,...
తెలంగాణలో మే 8 ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా రాత్రి 9.00 గంటలనుండి ఉదయం 5.00 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నైట్ కర్ఫ్యూను మరో వారం...
ఏపీలో 86494 కరోనా పరీక్షలు నిర్వహించగా, 17354 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. ఇటీవల భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు 86,494 కరోనా...
నటుడు అలీ రెజా ట్రెక్కింగ్ ట్రిప్ విశేషాలు
ప్రముఖ నటుడు, మోడల్ అలీ రెజా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా లైఫ్ స్టైల్, ఎంటర్టైన్మెంట్, ఫిట్ నెస్, న్యూట్రిషన్, ప్రొడక్ట్ రివ్యూస్ సహా పలు అంశాలపై క్రియేటివ్ గా వీడియోలను అందిస్తున్నారు....
తెలంగాణలో మందుల పంపిణీకి ప్రత్యేక కమిటీ ఏర్పాటు
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు టోసిలిజుమాబ్ ఇంజెక్షన్ల పంపిణీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. నిమ్స్ డైరెక్టర్ మనోహర్, డీఎంఈ రమేష్ రెడ్డి, డీహెచ్ జి.శ్రీనివాస రావు సభ్యులుగా...
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ కు కరోనా పాజిటివ్
దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఇప్పటికే పలువురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, పలువురు ప్రజాపతినిధులు వైరస్ బారిన పడ్డారు. ఈ క్రమంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్...
మంత్రి ఈటలపై ఆరోపణలు, దర్యాప్తు జరిపి రిపోర్టు అందజేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు
మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట శివారులోని భూములు కబ్జాకు గురయ్యాయనే విషయంలో తనకు అందిన ఫిర్యాదును వెంటనే దర్యాప్తు జరిపి సమగ్ర నివేదికను జిల్లా కలెక్టర్ ద్వారా తెప్పించి రిపోర్టు అందచేయాల్సిందిగా...
తెలంగాణలో ముగిసిన మినీ మున్సిపల్ పోరు, మే 3 న ఫలితాలు
తెలంగాణ రాష్ట్రంలో మినీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు పక్రియను మే 3వ తేదీన నిర్వహించి ఫలితాలను వెల్లడించనున్నారు. ముందుగా ఈ రోజు ఉదయం 7...
తెలంగాణలో కరోనా : కొత్తగా 7646 పాజిటివ్ కేసులు, 53 మరణాలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. కొత్తగా 7646 కేసులు నమోదవడంతో ఏప్రిల్ 29, గురువారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,35,606 కి చేరినట్టు రాష్ట్ర...
పెసలతో లడ్డు తయారుచేసుకోవడం ఎలా?
“SOOTIGA SUTHI LEKUNDA VANTALU” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పలు రకాల కుకింగ్ వీడియోలను అందిస్తున్నారు. ముఖ్యంగా వెజ్ కూరలు, స్వీట్స్, స్నాక్స్, పొడులు, పచ్చళ్ళు, పలు రకాల రైస్ లు ఎలా...












































